బెంగళూరు ప్రజలకు గొంతు ఎండిపోతున్న సమయంలో డిప్యూటీ సీఎం శివకుమార్ ఓట్ల కోసం బేరం పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన సోదరుడు డీకే సురేశ్కు ఓటు వేస్తేనే కావేరీ జలాలను
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదవి ఉంటుందా? ఊడుతుందా? అనే అంశంపై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన గత ఏడాది మే నుంచి చర్చ జరుగుతూనే ఉన్నది. కొన్నిసార్లు అయితే ముఖ్యమంత్రి మార్పు తథ్యమనేలా సాక్ష్య
లోక్సభ ఎన్నికల ముంగిట కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. అక్రమాస్తుల కేసులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్కు లోకాయుక్త నోటీసులు జారీచేసింది. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అందజేయాలని ఆ
కర్ణాటక కాంగ్రెస్లో లోక్సభ టికెట్ల పంచాయితీ కుంపటి రేపింది. కోలార్ నుంచి రాష్ట్ర మంత్రి కేహెచ్ మునియప్ప అల్లుడు చిక్కా పెద్దన్నకు టికెట్ దక్కనుందనే ప్రచారం నేపథ్యంలో.. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ�
Karnataka | కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధం�
Mallareddy | ఇకపై ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే తనకు చివరి ఎన్నికల మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారనున్నారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు.
Water Crisis | కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం (Bengaluru)లో నీటి సంక్షోభంపై డిప్యూటీ సీఎం (Karnataka Deputy Chief Minister) డీకే శివకుమార్ (DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో నీటి కొరతే లేదంటూ వ్యాఖ్యానించారు.
DK Shivakumar | బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) పై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. తన ఇంట్లోని బోరు కూడా ఎండిపోయిందని తెలిపారు.
DK Shivakumar : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేశామని రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటర్లు పట్టం కడతారని ఆశిస్తున్నామని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
DK Shivakumar | కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar), మాజీ సీఎం కుమారస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(ఎస్)ను ఆయన దాదాపుగా బీజేపీలో విలీనం చేశారని అన్నారు.