బెంగళూరు రోడ్ల సమస్యను దేవుడు కూడా పరిష్కరించలేడని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలో రోడ్లు, ట్రాఫిక్ దుస్థితిపై ఆయన స్పం�
DK Shivakumar | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు.
కర్ణాటక కాంగ్రెస్లో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. సీఎం పదవిని డీకే శివకుమార్కు అందకుండా చేయడానికి సీఎం సిద్ధరామయ్య వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
కర్ణాటక ప్రజలపై మరో బాదుడుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. బెంగళూరు వాటర్ బోర్డు ప్రతి ఏడాది వెయ్యి కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నదని, ఈ క్రమంలో నీటి చార్జీల పెంపు తప్పనిసరని రాష్ట్ర ఉప ముఖ్యమ�
కర్ణాటక రాజకీయాల్లో రోజుకో రచ్చ మొదలవుతున్నది. ఇంతకాలం కాంగ్రెస్ నేతల మధ్య కనిపించిన విభేదాలు ఇప్పుడు బీజేపీలోనూ తీవ్రంగా మారాయి. హస్తం పార్టీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మరోసారి కుర్చీలాటకు తెరలేచింది. అక్కడ నాయకత్వ మార్పు చోటుచేసుకునే అవకాశం ఉందని, అయితే ఇది వెంటనే కాకుండా కొద్ది నెలల సమయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. �
కర్ణాటక కాంగ్రెస్లో అంతర్గత పోరు జరుగుతున్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో తనను తాను రక్షించుకునేందుకు హోమం నిర్వహించానని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.
కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కుమ్ములాటలు ముదిరాయి. న్యూ ఇయర్ వేడుకల పేరుతో కాంగ్రెస్ నేతలు విందు రాజకీయాలకు తెరలేపారు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు చెక్ పెట్టే దిశగా ముఖ్యమంత్ర�
సొంత పార్టీ మహిళా కార్యకర్తల పట్ల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దురుసుగా వ్యవహరించారు. బెలగావిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మహిళా కార్యకర్తలను శివకుమార్ పక్కకు తోసేయడం వివాదానికి దారితీస�
DK Shivakumar | మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమిలే విజయం సాధిస్తాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.
కర్ణాటక కాంగ్రెస్లో గ్యారెంటీలపై లొల్లి చల్లారలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే �
ఐదు గ్యారెంటీల పేరిట అరచేతిలో స్వర్గాన్ని చూపించి కర్ణాటకలో కిందటేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చుక్కలు చూయిస్తున్నది. ఇప్పుడు ఏకంగా గ్యారెంటీలను అందుకొంటున్న లబ్ధిదారుల ఏరివేత�
DK Shivakumar | ముడా స్కామ్ ఆరోపణలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి స్పందించారు. సిద్ధరామయ్య అమాయకుడని.. ఈ అంశంలో బీజేపీ రాజకీయ డ్రామాకు తెరలేపిందని వ్యాఖ్యానించారు.