గోదావరిఖని ఆర్సీవోఏ క్లబ్ లో ఆదివారం పెద్దపల్లి జిల్లా స్థాయి కరాటే అండర్- 14, 17 బాలురు, బాలికల విభాగంలో ఎంపిక పోటీలు జరిగాయి. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ ముఖ్యతిథిగా హాజరై ఈ ఎంపిక పోటీల�
పెద్దపల్లి జిల్లాలో ఇసుక లభ్యతపై సర్వే నివేదిక నిర్ణత కాల వ్యవధిలో రూపొందించాని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యతపై మైనింగ్, సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ శనివారం కల�
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహేశ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయటంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, �
డీఆర్డీవో (సెర్ప్) లో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (సీసీ)లకు బదిలీలు జరిగాయి. అందులో భాగంగా చిగురుమామిడి మండలంలోని ఉదయలక్ష్మి మండల సమాఖ్య (సెర్ప్) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కమ
ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణాలు ప్రారంభించని వారి ఇండ్లు రద్దు చేస్తుండటంతో, నిర్మాణాలు మొదలు పెట్టని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంటి స్థలం ఉండి గూడు నిర్మించుకునే స్థోమత లేక అద్దె ఇళ్ళలో నివసిస�
కోరుట్ల పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగబ్యాస పోటీల్లో స్థానిక నవజ్యోతి హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన హారిక, సహర్షిత, గురువిందర్ సింగ్, హన్విక, ఆకర్ష వర్మ, నిశ్
క్రీడా పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా తమ ప్రతిభను చాటి పెద్దపల్లి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత �
ఏషియన్ స్విమ్మింగ్ పోటీలు భారతదేశం లో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 11 వ ఏషియన్ అక్విటిక్ ఛాంపియన్షిప్ 2025 స్విమ్మింగ్ పోటీలు ఇండియాలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు దేశంలోని అక్విటిక్ స్టేడియం
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, అన్ని గురుకుల విద్యాలయ
పెద్దపల్లి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నట్టు తెలిపారు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా బొంగాని సదయ్య గౌడ్ (గోపరపల్లి) ఏకగ్రీవంగా ఎన్నుకున్నా�
మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత మండల సమాఖ్య ప్రతినిధులపై ఉందని జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. జగిత్యాల జిల్లా సమాఖ్య కార్యాలయ సమావేశ మందిరంలో �
నానాటికి అంతరించి పోతున్న అటవీ సంపదను పెంపొందిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించుకునే క్రమంలో ఏటా వర్షాకాలం ఆరంభంలో చేపడుతున్న వనమహోత్సవ (హరితహారం) కార్యక్రమం జిల్లాలో ఆరంభ శూరత్వంగానే మిగులుతుందనే అభిప�
మాదిగ సోదరులు గ్రామ గ్రామాన లోక్ షాహీర్ అన్నా భావు సాటే విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచిరాం కోటగిరి లో జరిగిన అన్నభావు సాటే జయంతిలో పిలుపునిచ్చారు. కోటగి�
బీసీ రిజర్వేషన్ బిల్లు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసేందుకు కపట నాటకానికి తెరతీసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు
నానో యూరియా వాడకంపై అధికారులు, డీలర్లు అవగాహన పెంచుకుని రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భక్తి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాఘవాపూర్ రైతువేదికలో శుక్రవారం ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంల