భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రం
జిల్లాలో 2500 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం లక్ష్యమని, కానీ ఇప్పటివరకు 10శాతం కూడా పూర్తి చేయలేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుపై కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధికారులతో కలెక్టర్�
గుంట భూమి లేని ఉపాధి కూలీలకు కూడా తమ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందంటూ, అధికార నేతలు అట్టహాస ప్రకటనలు చేస్తున్నా, ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది.
పారిశుధ్య పనుల్లో అలసత్వం పనికిరాదని, పకడ్బందీ స్వచ్ఛత పనులు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్యర్యంలో చేపడుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులు అదనపు కలెక్టర్ బుధ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో దివ్యాంగులతో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధ్యక్షతన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, �
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ నాయకులు గెలిచేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని, ఐకమత్యంగా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సూచించారు.
ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు ఉండాలని, నేరాల నియాత్రణయే లక్ష్యంగా గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారిస్తూ గ్రామాల్లో తరచు పర్యటిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని జిల్లా
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని జిల్లా సహకార అధికారి శ్రీ మాల అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం-2025లో భాగంగా పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమి�
సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం కుసుమ్ పథకం అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్�
పెద్దపల్లి జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఎంఎప్టీ, టీజీఈడబ్ల్యూఐడీసీ నిధుల ద్వ�
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాం అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస
జిల్లాలోని పీఎం పోషన్ అమలుపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారి కె రాము బిసి బాలికల హాస్టల్ లను తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న వంటగదిని, వంట సరుకులు, స్టోర్ రూమ్లను ఆయన ప
విద్యాశాఖలో పనిచేస్తున్న వారంతా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా..? పెద్దపల్లి మండలంలో సీఆర్ పీలు ఎందరు ఉన్నారు..? అంటూ జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష ఎంఈవో కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకుంటూ ఆరా తీశార