నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 2000 సంవత్సరం కానిస్టేబుల�
క్షిదారులు రాజీ కుదుర్చుకున్న కేసులకు లోక్ ఆధాలాత్ లో శాశ్వత పరిష్కారం దొరుకుతుందని , ఈ కేసులను పై కోర్టులో అప్పీల్ చేసేందుకు ఆస్కారం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్ర
పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు పాస్ ఛార్జీలు పెంచిందని, తగ్గించకపోతే తిరుగుబాటు తప్పదని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జి�
ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులను కల్పించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో శ�
ఓబీసీల పోరు బాట పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని పద్మశాలీ కులోన్నతి సంఘ భవనంలో పుస్తకావిష్కరణ పోస్టర్ ను గురువారం ఆయ�
పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అధ్యక్షుడి బరిలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లోజుల వంశీ బరిలో నిలిచారు. ఈ మేరకు గురువారం సెంటినరీ కాలనీ లో రామగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర
జిల్లాలోని గిరిజన గ్రామాల్లో 20న స్పెషల్ క్యాంపు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో బుధవారం పీఏం జన్ మాన్, డీఏజేజీయూఏ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశ�
రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పై వచ్చిన ప్రతీ దరఖాస్తు పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామపంచాయతీ లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్స�
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూమి హక్కుల సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు.
చదువుతోనే బంగారు భవిష్యత్తు సాధ్య పడుతుందని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి రత్న పద్మావతి అన్నారు. సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావత�
సీపీఐ జిల్లా నాలుగో మహ సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఆహ్వాన సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆహ్వాన సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు.
జూన్ మాసంలో జిల్లా కేంద్రంలో సీపీఐ పార్టీ జిల్లా నాల్గవ మహాసభలను నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పిలుపునిచ్చారు. ఈమేరకు తంగళ్లపల్లి మండల కేంద్�
తెలంగాణ టీచర్స్, లెక్చరర్స్ ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమకారుడు, తెలుగు ఉపన్యాసకుడు చెన్నమల్ల చైతన్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీటీఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాసం రత్నాకర్ పటే