రానున్న మూడు నాలుగేళ్లలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు సాయం అందుతుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులందరూ ఆర్థికంగా ఎద
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గురువారం గాజులరామారం డివిజన్ పరిధి లాల్సాబ్గూడకు చెందిన బి.శ్రీనివాస్రాజు, బి.కుమ
దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన కార్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత
దళిత బంధు పథకం ద్వారా దళిత మహిళలు, యువకులు వినూత్న వ్యాపారాలను చేస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని, దళిత బంధు పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వ
రాష్ట్రంలో ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీకి రం గం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలవారీగా టెండర్ల ప్ర క్రియ పూర్తి కావడంతో ఈ నెల రెండో వారం నుంచి పంపిణీ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సీజన్లో సుమ�
దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికే టీఆర్ఎస్ ప్రభుత్వం ‘దళితబంధు’ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని �
ఉమ్మడి రాష్ట్రంలో ఛిద్రమైన కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నది. సబ్బండ వర్గాలకు వివిధ పథకాలతో ఉపాధికి బాటలు వేస్తున్నది. ఉన్నచోట పని కల్పించడంతో వలసెళ్లిన వారందరూ తిరిగి పల్లెబాట పడుతున్న
ప్రజా సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం పని చేస్తున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం చిట్యాల మండల కేం ద్రంలోని క్యాంపు కార్యాలయం, జడల్పేట జీపీ ఆవరణలో 26 మందికి, టేకుమట్ల మండల�