వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని లస్మక్కపల్లి గ్రామంలో శుక్రవారం గొర్రెలు, మేకలకు పశువైద్యశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీణవంకలో సర్పంచ్ దాసారపు సరోజన, లస్మక్కపల్లి�
SHAMBHALA | శంబాల (SHAMBHALA) చిత్రాన్ని డిసెంబర్ 25న గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట హైప్ క్రియేట్ చేస్తుంది.
కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ ప్రాంతంలో గల సర్వే నంబర్-6లో గత 20ఏళ్లగా రేకుల షెడ్డు వేసుకొని నివసిస్తున్న పేద కుటుంబాలకు చెందిన నివాసపు గుడిసెలు షెడ్లను కూల్చి వేయడంతో ఆ కుటుంబాలు రోడ్డున పాలయ్య�
చిగురుమామిడి మండలంలోని తొమ్మిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న 263 మంది విద్యార్థులకు హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప�
వీణవంక మండలంలోని ఎనిమిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న 266 మంది విద్యార్థులకు బుధవారం గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాత �
ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, దాసరి యువ సేన ఆధ్వర్యంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి జన్మదినం పురస్కరించుకోని పెద్దపల్లి ఎంసీహెచ్లో శనివారం అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్ల�
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు గంగిశెట్టి మధుర మ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం 62 మంది విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు.
గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యర్యంల�
Coldrif Cough Syrup: కోల్డ్రిఫ్ దగ్గముందు అమ్మకాలపై తాజాగా ఢిల్లీ సర్కారు నిషేధాన్ని ప్రకటించింది. కోల్డ్రిఫ్ సిరప్ బాటిళ్లను పంపిణీ చేయరాదు అని, అమ్మరాదు అని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొన్నది. �
వ్యవసాయ అవసరాల కోసం రైతులకు యూరియా పంపిణీలో వ్యవసాయ అధికారులు ఈనెలాఖరు వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో యూరియా లభ్యత, పంపిణీపై వ్యవసాయ అధికారులతో �
కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో కోలాటం బృందాలకు కాంగ్రెస్ నాయకులు బాలే శివప్రసాద్ ఆధ్వర్యంలో వారి సొంత ఖర్చులతో స్థానిక కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా మహిళ కోలాటం బృందాలకు కోలలను పంపిణీ చేశారు.
యూరియా కోసం రైతులు నిత్యం నరకయాతన పడుతున్నారు. చేతికి వచ్చిన పంటలకు యూరియా వేయాల్సి ఉండగా.. అందుకు అనుగుణంగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది.
వినాయక చవితిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో భక్తులకు స్థానిక సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక
Clay Ganesh | మట్టి గణపతిని పూజించడం వలన పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కృత్రిమ రంగులతో తయారుచేసిన గణపతులను చెరువులో వేయడం వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు.