చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో హార్వెస్ట్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారి మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలల పాటు నిర్వహించిన డోర్కాస్ కుట్టుమిషన్ శిక్షణ సోమవారం ముగిసింది.
బాన్సువాడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను మండల విద్యాధికారి నాగేశ్వర్ రావు చేతుల మీదుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోమవారం అందజేశారు.
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ఉపాధి హామీ పనుల కూలీలకు సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య ఆధ్వర్యంలో శనివారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలోని కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, విభాగ అధ్యక్షుడు రాజయ్య అధ్యక్షతన అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఆర్ హెల్
Congress leaders | వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని శత్రాజ్ పల్లిలో మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళలకు బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంగ స్వామి మరికొందరు నేతలతో కలిసి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్
మత్స్యకారులు ఉపాధి కోసమే ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. పోతంగల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు, ఊర చెరువు లలో గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య హన్మండ్లు, స్థానిక నాయకులతో
వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని లస్మక్కపల్లి గ్రామంలో శుక్రవారం గొర్రెలు, మేకలకు పశువైద్యశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీణవంకలో సర్పంచ్ దాసారపు సరోజన, లస్మక్కపల్లి�
SHAMBHALA | శంబాల (SHAMBHALA) చిత్రాన్ని డిసెంబర్ 25న గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట హైప్ క్రియేట్ చేస్తుంది.
కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ ప్రాంతంలో గల సర్వే నంబర్-6లో గత 20ఏళ్లగా రేకుల షెడ్డు వేసుకొని నివసిస్తున్న పేద కుటుంబాలకు చెందిన నివాసపు గుడిసెలు షెడ్లను కూల్చి వేయడంతో ఆ కుటుంబాలు రోడ్డున పాలయ్య�
చిగురుమామిడి మండలంలోని తొమ్మిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న 263 మంది విద్యార్థులకు హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప�
వీణవంక మండలంలోని ఎనిమిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న 266 మంది విద్యార్థులకు బుధవారం గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాత �
ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, దాసరి యువ సేన ఆధ్వర్యంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి జన్మదినం పురస్కరించుకోని పెద్దపల్లి ఎంసీహెచ్లో శనివారం అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్ల�