రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పిరెడ్డిపల్లి శివారులోని ఐఎంఆర్ ఆగ్రో వెట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, దుర్వాసనతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఆ చుట్టుపక్క గ్రామాల ప్రజలు వాపోతున్న
చలికాలం కావడంతో ఉదయం తొమ్మిది దాటినా సూర్యుడు రావడం లేదు. సాయంత్రం నుంచి ఉదయం వరకు చల్లని వాతావరణం ఉంటున్నది. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. ఉదయం 10గంటల వరకు మంచు దట్టంగా కురుస్తున్నది.
వామ్మో చలి.. రోజంతా చలే.. చలి పులి పంజా విసురుతున్నది. వేకువజాము మొదలు దట్టమైన పొగమంచు కమ్మేస్తూ ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. సెద్దర్లు కప్పుకున్నా..స్వెటర్లు వేసుకున్నా.. మంకీ క్యాపు పెట్టుకున
పల్లెలు ఆరోగ్యకరంగా మారాయి. సీజనల్ వ్యాధుల ప్రాబల్యం తగ్గింది. సమైక్య పాలనలో వానకాలం వచ్చిందంటే గ్రామాలు, పట్టణాల్లో డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు ప్రజల ప్రాణాలను హరించేవి.
ఒక విస్తృతమైన జన్యు పరీక్ష ఒక నవజాత శిశువు ప్రాణాన్ని కాపాడింది. అయితే ఇలాంటి టెస్టు కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారుల ప్రాణాలను సైతం కాపాడవచ్చునని అమెరికా పరిశోధకులు అంటున్నారు. ‘మొత్త
సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు కృషి చేస్తున్నం. నీటి నిల్వల్లో దోమల గుడ్లు పెట్టకుండా తీమోపాజ్ స్ప్రే చేయిస్తున్నం. మారుమూల పల్లెల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నం. జ్వరం ఉన్నవారి రక్త నమూ నా తీసుకొ�
భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఐదు రోజులపాటు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటి 56.10 అడుగులకు చేరిన నీటిమట్టం మంగళవారం 27 అడుగులకు చేరింది.
వానకాలంలో సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రోగాలబారిన పడక తప్పదు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చూడాలి. మెదడువాపు, చికున్గున్యా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమ�
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలి. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైతే మందులు అందజేయాలి. గోదావరికి వరద పెరిగినందున వరద ముంపున
వానకాలమంటేనే వ్యాధుల సీజన్. ఇటీవల కురిసిన భారీ వర్షానికి వాతావరణం మొత్తం మారిపోయింది. చల్లగా ఉంటున్నది. గుంతల్లో నీరు నిలిచిన ప్రదేశాలతో పాటు మురుగు కాల్వల్లోనూ దోమలు, ఈగల వ్యాప్తి ఎక్కువవుతుంది. ముఖ్య
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశువులు, ఇతర జీవాలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు.
క్యాన్సర్.. ఆ మాటే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మనిషికి మొదటిసారిగా బతుకు పోరాటం అంటే ఏమిటో రుచి చూపిస్తుంది. రుగ్మతను ఎదుర్కోవడమే కాదు, మహమ్మారిని వదిలించుకోవడానికి జరిగే వైద్యమూ అంతే క్లిష్టంగా ఉంటు
గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర సర్కారు కొత్త దిశను చూపుతున్నది. నగరాలు, పట్టణాలకు దీటుగా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు పల్లెలంటే చెత్తాచెదారం, మురికి కాలువలతో అధ్వానంగా ఉండేవి. ఇప్పుడు ఏ �