పరిపాలనలో అత్యంత కీలకమైన శాఖలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్య, వైద్య విభాగాలను గాలికి వదిలేసింది. రెగ్యులర్ అధికారులను నియమించకుండా ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నది.
సీజన్ వ్యాధులతోపాటు, వాతావరణ మార్పుల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వికారాబాద్ మండలంతోపాటు ధారూరు, మర్పల్లి, మోమిన్పేట, పూడూరు, నవాబుపేట, కోట్పల్లి, బంట్వారం మండలాలకు చెందిన ఆయా గ్రామాల ప్రజలు అ
సీజనల్ వ్యాధులు జిల్లాను కుదిపేస్తున్నాయి. గ్రామాల్లో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. పట్టణాల్లో ఈ సంఖ్య మరింత అధికంగా ఉన్నది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నా
వయసు పెరిగే కొద్దీ శరీరం పట్టు తప్పుతుంటుంది. రకరకాల అనారోగ్యాలు చేరువవుతుంటాయి. వీటిలో మహిళలకు మొదటి శత్రువు ఆస్టియోపొరోసిస్. అంటే ఎముకలు గుల్లబారే జబ్బు. బోలు ఎముకలు పుటుక్కున విరిగితే మంచానికే పరిమ�
ఎడతెరిపిలేని వర్షాలతో పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం, తాగునీరు కలుషితం కావడం వల్ల వివిధ రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉన్నది. సీజనల్ వ్యాధుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖాధికా
జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షా లు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రోగుల సంఖ్య రోజురోజుకూ
వర్షాకాలం సమీపిస్తున్నందున ఆదివాసీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వైద్యశాఖ సిబ్బంది సూచిస్తున్న జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుక
‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’ అన్నట్టుగా ‘ఆయుర్వేదమే సర్వరోగ నివారిణి’ అనే ధోరణి ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏది అచ్చమైన ప్రాచీన ఆయుర్వేదమో, ఏది టక్కుటమార చిట్కా వైద్యమో కనిపెట్టడం కష్టమ
మురుగునీటి ద్వారా ప్రబలే వివిధ రకాల వ్యాధులను గుర్తించేందుకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాశ్వత నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
Rare Disease Day | ఏటా ఫిబ్రవరి నెల చివరి రోజును అరుదైన వ్యాధుల (రేర్ డిసీజెస్) దినంగా జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా అరుదైన వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు 40 కోట్లు ఉంటుంది. ప్రతి లక్ష మందిలో 50 నుంచి 65 మంది మాత్రమే ఓ రు�