yoga | మంగళవారం రామాయంపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం, మెదక్ చౌరస్తా వద్ద యోగా ర్యాలీని సీఐ వెంకటరాజగౌడ్ జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాకర్స్ అసోషియేషన్, ఆయూష్ శాఖ యోగా అధ్వర్యంలో పట్టణంలో ప
సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలకు దోమలు కారణమవుతాయని.. ఇండ్ల తలుపులు, కిటిక�
చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో ఇన్ఫెక్షన్లు, రోగాలు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. అయితే, దీని ప్రయోజనం అలా ఉంచితే చేతుల పరిశుభ్రత గురించి ఎన్నో అపోహలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకుందాం.
అనేక వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనే మందుల తయారీకి, పంట లక్షణాలను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేసేందుకు అవసరమైన ప్రొటీన్ల మార్పిడిపై సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు �
స్ట్రక్చర్ బాగా కనిపించాలనీ, ఫ్యాషనబుల్ లుక్ ఉండాలని చాలా మంది బిగుతు దుస్తులకు ప్రాధాన్యం ఇస్తారు. కాసేపైతే ఫర్వాలేదు కానీ, ఒంటిని పట్టేసినట్టు ఉండే వస్ర్తాలు తరచూ ధరించడం అంటే రోగాలను కొనితెచ్చుక�
రాత్రి, పగలు తేడా లేకుండా గంటల కొద్దీ పని.. పైగా డెడ్ లైన్లతో తీవ్రమైన పని ఒత్తిడి.. వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన తిండి.. ఇవన్నీ కలిసి ఐటీ ఉద్యోగులను రోగాల ఊబిలోకి నెడుతున్నాయి.
కాంగోలో అంతు చిక్కని వ్యాధి పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. దేశ వాయువ్య ప్రాంతంలో ఈ వ్యాధి బారిన పడి గత ఐదు వారాల వ్యవధిలో 50 మందికి పైగా మృతి చెందారు. తొలుత గబ్బిలాన్ని తిన్న ముగ్గురు పిల్లలు అస్వస్థత�
ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వేళకు నిద్ర పోవాలి. భోజనం పూర్తి చేయాలి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలి. దీంతో ఎలాంటి రోగాలు రాకుండా 100 ఏళ
మహిళల్లో వచ్చే చాలా రకాల వ్యాధులకు, రుగ్మతలకు పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం. వివిధ కారణాల వల్ల స్త్రీలు స్వీయ ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టరు. రోజువారీ పనులు, కుటుంబ బాధ్యతలు వెరసి వారిపై ఒత్తిడి ఎక్కు�
గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ పేర్కొన్నారు. శనివారం నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ గుండె సంబంధిత వ్యా�
సీజనల్ వ్యాధ్యులపై అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల ఇన్చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం కోటపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీని సందర్శించారు. ఓపీ, మందుల స్టాక్ వివరాలను తెలు�
పరిపాలనలో అత్యంత కీలకమైన శాఖలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్య, వైద్య విభాగాలను గాలికి వదిలేసింది. రెగ్యులర్ అధికారులను నియమించకుండా ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నది.
సీజన్ వ్యాధులతోపాటు, వాతావరణ మార్పుల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వికారాబాద్ మండలంతోపాటు ధారూరు, మర్పల్లి, మోమిన్పేట, పూడూరు, నవాబుపేట, కోట్పల్లి, బంట్వారం మండలాలకు చెందిన ఆయా గ్రామాల ప్రజలు అ
సీజనల్ వ్యాధులు జిల్లాను కుదిపేస్తున్నాయి. గ్రామాల్లో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. పట్టణాల్లో ఈ సంఖ్య మరింత అధికంగా ఉన్నది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నా
వయసు పెరిగే కొద్దీ శరీరం పట్టు తప్పుతుంటుంది. రకరకాల అనారోగ్యాలు చేరువవుతుంటాయి. వీటిలో మహిళలకు మొదటి శత్రువు ఆస్టియోపొరోసిస్. అంటే ఎముకలు గుల్లబారే జబ్బు. బోలు ఎముకలు పుటుక్కున విరిగితే మంచానికే పరిమ�