భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఐదు రోజులపాటు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటి 56.10 అడుగులకు చేరిన నీటిమట్టం మంగళవారం 27 అడుగులకు చేరింది.
వానకాలంలో సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రోగాలబారిన పడక తప్పదు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చూడాలి. మెదడువాపు, చికున్గున్యా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమ�
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలి. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైతే మందులు అందజేయాలి. గోదావరికి వరద పెరిగినందున వరద ముంపున
వానకాలమంటేనే వ్యాధుల సీజన్. ఇటీవల కురిసిన భారీ వర్షానికి వాతావరణం మొత్తం మారిపోయింది. చల్లగా ఉంటున్నది. గుంతల్లో నీరు నిలిచిన ప్రదేశాలతో పాటు మురుగు కాల్వల్లోనూ దోమలు, ఈగల వ్యాప్తి ఎక్కువవుతుంది. ముఖ్య
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశువులు, ఇతర జీవాలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు.
క్యాన్సర్.. ఆ మాటే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మనిషికి మొదటిసారిగా బతుకు పోరాటం అంటే ఏమిటో రుచి చూపిస్తుంది. రుగ్మతను ఎదుర్కోవడమే కాదు, మహమ్మారిని వదిలించుకోవడానికి జరిగే వైద్యమూ అంతే క్లిష్టంగా ఉంటు
గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర సర్కారు కొత్త దిశను చూపుతున్నది. నగరాలు, పట్టణాలకు దీటుగా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు పల్లెలంటే చెత్తాచెదారం, మురికి కాలువలతో అధ్వానంగా ఉండేవి. ఇప్పుడు ఏ �
మహిళలు శక్తివంతులుగా ఉన్నప్పుడే బలీయమైన సమాజం ఆవిష్కృ తం అవుతుందన్నది ఆర్యోక్తి. కానీ శతాబ్దాలుగా మహిళ అరోగ్య విషయాల్లో ఇబ్బందులు పడూతేనే ఉంది. కుటుంబం మేలు, సమాజం ఉన్నతి కోసం నిరంత రం తపించే ‘ఆమె’ ఆరోగ�
ఎన్నో వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు నెలవు.. అపరిశుభ్రమైన టాయిలెట్లు. ముఖ్యంగా, పాశ్చాత్య తరహా టాయిలెట్ సీటు, ఫ్లషింగ్ బటన్, నీటి స్ప్రే, తలుపుల పిడులు (డోర్నాబ్స్), కమోడ్ తదితర ప్రాంతాల్లో ఎన్నోరకాల హానికర
Insulin imbalance | మానవ శరీరంలో ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతినడంతోనే రోగాలు చుట్టూ ముడుతాయని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కార్డియో థోరాసిక్ సర్జరీ విభాగం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ �