ప్రపంచవ్యాప్తంగా ఏడు వేలకు పైగా జన్యు సంబంధ వ్యాధులను గుర్తిస్తే, వీటితో మనదేశంలో ఏడు కోట్ల మంది బాధపడుతున్నారని సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) సెక్రటరీ రాజేశ్గోఖలే అన్నారు.
గుండె జబ్బులు పెనుశాపంగా మారుతున్నాయి. మొత్తం మరణాల్లో దాదాపు 20% గుండె జబ్బుల కారణంగానే సంభవిస్తున్నాయి. తెలంగాణలో 1990-2016 మధ్యకాలంలో నమోదైన మరణాలపై ఐసీఎంఆర్ చేసిన అధ్యయనం ఇదే విషయాన్ని రూఢీ చేసింది.
Pakistan | చరిత్రలో ఎన్నడూ లేనంతంగా వరదలతో అల్లాడిన పాక్.. ఇప్పుడు భారత్ సాయం కోరుతున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో దోమల వల్ల వ్యాధులు సోకకుండా ఉండేందుకు
మనం ఏ ఆహారం తీసుకుంటామనే దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఏం తింటున్నామో ఓసారి పరిశీలించి అవసరమైతే ఆహారంలో మార్పులు చేసుకుని హృద్రోగాల బారినుంచి బయటపడ
తొలకరి మొదలైంది. తడి వాతావరణంలో పాడిపశుల్లో వివిధ రోగాలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో సోకే గొంతువాపు వ్యాధి.. పశువులకు ప్రాణాంతకంగా మారుతుంది.
మూగ జీవాలను సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షించుకోవాల ని పశు వైద్యులు సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో భూమిపై కొత్త గడ్డి వస్తుందని, ఆ గడ్డిని తినడం ద్వారా అవి రోగాల బారిన పడుతాయన్నారు
జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కరుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశ
అలెర్జీ సంబంధిత వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ గాయత్రి కామినేని సూచించారు. కింగ్కోఠి కామినేని దవఖానలో అంతర్జాతీయ అలెర్జీ వార�
చిన్నచిన్న ముందస్తు చర్యల వల్ల కూడా ఊహించనంత ఉపయోగం ఉంటుంది. పరిసరాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అనేక శ్వాసకోశ వ్యాధులను నివారించవచ్చు. దాదాపు 60 శాతం ఆస్తమాను అరికట్టవచ్చు. పరిసరాల కాల
కొన్ని వ్యాధులు పుట్టుకతో వస్తే మరణించేవరకు వెంటాడుతూనే ఉంటాయని, ఇలాంటి ప్రమాదకర వ్యాధుల పట్ల ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ ముత్యాల సుబ్బయ్య తెలిపారు.
పలువురు వామపక్ష నాయకుల నివాళి చిక్కడపల్లి, ఫిబ్రవరి 14: ఎంసీపీఐ(యూ) పొలిట్బ్యూరో సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా లివర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ 4 రోజు�
కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ | ర్షాల వల్ల అంటువ్యాధులు ప్రాబలే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు
నిగనిగలాడే క్యాప్సికమ్ పోషకాల గని. ముఖ్యంగా ఎర్ర క్యాప్సికంలోని 30 రకాల యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ప్రాణాంతక క్రిములతో పోరాడి క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే ‘లైకోపెన్’ ప