తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సూపర్హీరో చిత్రం ‘హను-మాన్'. ప్రశాంత్ వర్మ దర్శకుడు.నిరంజన్ రెడ్డి నిర్మాత. గురువారం ఈ చిత్రం 100వ రోజు షూటింగ్ను
దర్శకుడు సుకుమార్ మీద తనకున్న అభిమానాన్ని వినూత్న పద్ధతిలో చాటారు యువ హీరో సువీక్షిత్. ప్రస్తుతం ‘దూరదర్శిని’ అనే చిత్రంలో నటిస్తున్న సువీక్షిత్కు సుకుమార్
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్రాజు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో పాన్ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా శంకర�
అగ్ర కథానాయకుడు ప్రభాస్ కొత్త సినిమా ‘రాధేశ్యామ్' అన్ని చోట్ల నుంచీ మంచి స్పందన తెచ్చుకుంటున్నదని అంటున్నారు దర్శకుడు రాధ కృష్ణకుమార్. సంగీత దర్శకుడు థమన్తో
‘రెండు గంటల సినిమా కనీసం రెండు రోజులైనా ఆలోచింపజేయాలి. నా ప్రతి సినిమాను అదే లక్ష్యంతో తీస్తాను’ అని చెప్పారు సునీల్కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘#69 సంస్కార్ కాలనీ’
నవ దర్శకులే తెలుగు సినిమాకు బలం. ఆ బలగంలో భాగమయ్యారు సాగర్ కె చంద్ర. ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాలు అతని ప్రతిభను చాటాయి. తాజాగా ‘భీమ్లా నాయక్'తో బిగ్ లీగ్లోకి అడుగుపెట్టారు ఆయన
రాజీవ్ సాలూరి, దీప్సిక జంటగా నటించిన చిత్రం ‘ఆఖరి ముద్దు’. సీవీ ఆర్ట్స్ పతాకంపై సీవీ రెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ చిత్రీకరణకు స�
ఇండిగో ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాకేష్ గంగ్వాల్ సంస్థ నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఇండిగో ఎయిర్లైన్స్ మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ డైరెక్టర్ ప�
నేను శైలజా’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘రెడ్' వంటి చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు కిషోర్ తిరుమల. శర్వానంద్ హీరోగా ఆయన రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్�
అమిత్ తివారి, భానుశ్రీ, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. రవిచరణ్ దర్శకుడు. ఆర్.ఎమ్ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘మన్నిస్తారా మూగజీవులారా’ అనే పల్లవితో సాగే గీతాన్ని ప్రముఖ దర్శకుడు ర�
న్యూఢిల్లీ: దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని ఐఐటీ మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బహేరా అన్నారు. 1993లో తన స్నేహితుడి కుటుంబసభ్యులు దెయ్యాల సమస్యతో బాధపడుతుంటే తాను సహాయం చేసినట్టు చెప్పారు. భగవద్గీతలో మంత్రాలు చదివ
‘నా నిజజీవితంలో జరిగిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ సినిమాను తెరకెక్కించాను. కథతో పాటు పాత్రలతో యువతరం సహానుభూతి చెందుతారు. కాలేజీ దశను దాటిన వారికి పాత జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తుంది’ అని అన్నారు శ్�
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరు మృతిని మరచిపోకముందే మరో సెలబ్రిటీ మరణ వార్త వినాల్సి వస్తుంది. తాజాగా సినీ దర్శకుడు త్యాగరాజన్ బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ప�
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజు