కమర్షియల్ సినిమాకు సరికొత్త భాష్యాన్ని చెప్పారు కె.రాఘవేంద్రరావు. శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన ఆయన తొలిసారి నటుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి దర్శకత్వంలో �
శ్రీశైలంలో పూజలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు | భ్రమరాంబమల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు మంగళవారం దర్శించుకున్నారు. మంగళవారం
వీడి చర్యలు ఊహాతీతం అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ వర్మకు కరెక్ట్గా యాప్ట్ అవుతుందేమోనని అనిపిస్తుంది. వర్మ తీసే సినిమాలు, ఆయన చేసే పనులు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బంధాలు బాధ్యతల గ
గత ఏడాది కరోనా వలన తొమ్మిది నెలలు ఇంటికే పరిమితం కావడంతో పూరీ మ్యూజింగ్స్ లో భాగంగా పలు విషయాల గురించి చెప్పుకొచ్చారు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇక ఈ ఏడాది లాక్డౌన్ సమయంలోను పోడ్�
‘కాస్ట్యూమ్ డ్రామా, మైథాలజీ చిత్రాలను తెరకెక్కించడానికి మంచి సమయమిది. ఆధునిక సాంకేతికత పెరిగిన తర్వాత ఇలాంటి కథల్ని రూపొందించడం సులభమైంది. ప్రేక్షకుల్ని ఆనాటికాలంలోకి తీసుకెళ్లే వీలు కలుగుతోంది’ అన�
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కొద్ది రోజుల క్రితం ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు ఆంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించగా, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని, విశ్రాంతి
కన్నుల్లో నీ రూపమే చిత్రాన్ని తెరకెక్కించిన ఇరసవడ్ల బిక్షపతి(41) కన్నుమూశారు.
ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో గుండెపోటుతో హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తెలుగు, తమిళం అని తేడా లేదు.. అన్నిచోట్లా కూడా వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వరసగా కరోనా మరణాలు చూస్తున్న సమయంలో కొందరు ప్రముఖులు అనారోగ్యంతోనూ కన్నుమూస్తున్నారు. మే 18 ఉదయం హీరో రామ్ తాతగారు అలాగే
‘వకీల్సాబ్’ విజయం దర్శకుడిగానా బాధ్యతను పెంచింది. ఈ సక్సెస్ తర్వాత నా నుండి ప్రేక్షకులు వైవిధ్యతను, కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. వారి అంచనాల్ని అందుకోవడానికి నిజాయితీతో వందశాతం శ్రమిస్తా’ అని అన్న
న్యూఢిల్లీ: స్వల్ప కోవిడ్ లక్షణాలున్నవారు సీటీ స్కాన్లు చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఎక్స్రే తీస్తే చాలని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. సీటీ స్కాన్ కేవలం కొ�
కరోనా విలయతాండవంలో చిక్కుకుని చాలా మంది ప్రజలు, ప్రముఖులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కంటికి కనిపించని ఈ మహమ్మారి కారణంగా కన్నీరు ఆగడం లేదు. కావాల్సిన వాళ్లను ఒక్కొక్కరుగా దూరం చేస్తూనే ఉంది ఈ మాయదా�