కన్నుల్లో నీ రూపమే చిత్రాన్ని తెరకెక్కించిన ఇరసవడ్ల బిక్షపతి(41) కన్నుమూశారు.
ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో గుండెపోటుతో హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తెలుగు, తమిళం అని తేడా లేదు.. అన్నిచోట్లా కూడా వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వరసగా కరోనా మరణాలు చూస్తున్న సమయంలో కొందరు ప్రముఖులు అనారోగ్యంతోనూ కన్నుమూస్తున్నారు. మే 18 ఉదయం హీరో రామ్ తాతగారు అలాగే
‘వకీల్సాబ్’ విజయం దర్శకుడిగానా బాధ్యతను పెంచింది. ఈ సక్సెస్ తర్వాత నా నుండి ప్రేక్షకులు వైవిధ్యతను, కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. వారి అంచనాల్ని అందుకోవడానికి నిజాయితీతో వందశాతం శ్రమిస్తా’ అని అన్న
న్యూఢిల్లీ: స్వల్ప కోవిడ్ లక్షణాలున్నవారు సీటీ స్కాన్లు చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఎక్స్రే తీస్తే చాలని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. సీటీ స్కాన్ కేవలం కొ�
కరోనా విలయతాండవంలో చిక్కుకుని చాలా మంది ప్రజలు, ప్రముఖులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కంటికి కనిపించని ఈ మహమ్మారి కారణంగా కన్నీరు ఆగడం లేదు. కావాల్సిన వాళ్లను ఒక్కొక్కరుగా దూరం చేస్తూనే ఉంది ఈ మాయదా�
ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు కె.వి.ఆనంద్ శుక్రవారం గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. రెండున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని రూపొంద
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ ఆనంద్ ఈ రోజు తెల్లవారుఝామున చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించారని తొలుత వార్తలు వచ్చాయి. కాని ఆయన మరణానిక�
అద్భుతమైన కెమెరామెన్గా, వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా తెలుగు, తమిళంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన కేవీ ఆనంద్(54) ఈ రోజు తెల్లవారుఝామున చెన్నైలోని తన ఇంట్లో గుండెపోటుతో మరణించా�
తెలుగు, తమిళ భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరించిన దర్శకుడు కేవీ ఆనంద్. జీవా నటించిన రంగం.. సూర్య నటించిన బ్రదర్స్ చిత్రాలతో లాంటి సినిమాలతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ
2 లోపు ఆ కమిటీ భేటీ కష్టం!
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ నియామకం కోసం ఏర్పాటైన కమిటీ వచ్చేనెల రెండో తేదీ లోగా సమావేశం...
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఇప్పుడు అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. సెలబ్రిటీలు సైతం ఈ కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారిన పడ�
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కత్తిచేతపట్టిన పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోన్నఈ సినిమాకి సంబంధించిన ఓపోస్టర్ విడుదలై అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.