రాజీవ్ సాలూరి, దీప్సిక జంటగా నటించిన చిత్రం ‘ఆఖరి ముద్దు’. సీవీ ఆర్ట్స్ పతాకంపై సీవీ రెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ చిత్రీకరణకు స�
ఇండిగో ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాకేష్ గంగ్వాల్ సంస్థ నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఇండిగో ఎయిర్లైన్స్ మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ డైరెక్టర్ ప�
నేను శైలజా’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘రెడ్' వంటి చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు కిషోర్ తిరుమల. శర్వానంద్ హీరోగా ఆయన రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్�
అమిత్ తివారి, భానుశ్రీ, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. రవిచరణ్ దర్శకుడు. ఆర్.ఎమ్ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘మన్నిస్తారా మూగజీవులారా’ అనే పల్లవితో సాగే గీతాన్ని ప్రముఖ దర్శకుడు ర�
న్యూఢిల్లీ: దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని ఐఐటీ మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బహేరా అన్నారు. 1993లో తన స్నేహితుడి కుటుంబసభ్యులు దెయ్యాల సమస్యతో బాధపడుతుంటే తాను సహాయం చేసినట్టు చెప్పారు. భగవద్గీతలో మంత్రాలు చదివ
‘నా నిజజీవితంలో జరిగిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ సినిమాను తెరకెక్కించాను. కథతో పాటు పాత్రలతో యువతరం సహానుభూతి చెందుతారు. కాలేజీ దశను దాటిన వారికి పాత జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తుంది’ అని అన్నారు శ్�
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరు మృతిని మరచిపోకముందే మరో సెలబ్రిటీ మరణ వార్త వినాల్సి వస్తుంది. తాజాగా సినీ దర్శకుడు త్యాగరాజన్ బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ప�
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజు
ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. నవంబర్ 27 ఉదయం ఆయన ఊరు నుంచి హైదరాబాద్కి తిరిగి వస్తుండగా హఠాత్తుగా ఆయనకు ఫిట్స్ �
శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మౌనముని ఎందరో స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. ఇన్నాళ్లు ‘స్టార్ట్.. కెమెరా.. యాక్షన్’ అని చెప్పిన ఆయన ఇన్నాళ్లుకు నటుడిగా మారాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ
నటుడిగా, కొరియోగ్రాఫర్గా, దర్శకుడిగా సత్తా చాటిన ప్రభుదేవా.. తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఇండియన్ మైకేల్ జాన్సన్గా పేరొందిన ఆయన తెలుగులో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రె
రచయితగా తన కెరీర్ ప్రారంభించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరిగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నో భోగాలు అనుభవిస్తున్న ఆయన గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్�