ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. నవంబర్ 27 ఉదయం ఆయన ఊరు నుంచి హైదరాబాద్కి తిరిగి వస్తుండగా హఠాత్తుగా ఆయనకు ఫిట్స్ �
శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మౌనముని ఎందరో స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. ఇన్నాళ్లు ‘స్టార్ట్.. కెమెరా.. యాక్షన్’ అని చెప్పిన ఆయన ఇన్నాళ్లుకు నటుడిగా మారాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ
నటుడిగా, కొరియోగ్రాఫర్గా, దర్శకుడిగా సత్తా చాటిన ప్రభుదేవా.. తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఇండియన్ మైకేల్ జాన్సన్గా పేరొందిన ఆయన తెలుగులో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రె
రచయితగా తన కెరీర్ ప్రారంభించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరిగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నో భోగాలు అనుభవిస్తున్న ఆయన గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్�
కమర్షియల్ సినిమాకు సరికొత్త భాష్యాన్ని చెప్పారు కె.రాఘవేంద్రరావు. శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన ఆయన తొలిసారి నటుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి దర్శకత్వంలో �
శ్రీశైలంలో పూజలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు | భ్రమరాంబమల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు మంగళవారం దర్శించుకున్నారు. మంగళవారం
వీడి చర్యలు ఊహాతీతం అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ వర్మకు కరెక్ట్గా యాప్ట్ అవుతుందేమోనని అనిపిస్తుంది. వర్మ తీసే సినిమాలు, ఆయన చేసే పనులు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బంధాలు బాధ్యతల గ
గత ఏడాది కరోనా వలన తొమ్మిది నెలలు ఇంటికే పరిమితం కావడంతో పూరీ మ్యూజింగ్స్ లో భాగంగా పలు విషయాల గురించి చెప్పుకొచ్చారు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇక ఈ ఏడాది లాక్డౌన్ సమయంలోను పోడ్�
‘కాస్ట్యూమ్ డ్రామా, మైథాలజీ చిత్రాలను తెరకెక్కించడానికి మంచి సమయమిది. ఆధునిక సాంకేతికత పెరిగిన తర్వాత ఇలాంటి కథల్ని రూపొందించడం సులభమైంది. ప్రేక్షకుల్ని ఆనాటికాలంలోకి తీసుకెళ్లే వీలు కలుగుతోంది’ అన�
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కొద్ది రోజుల క్రితం ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు ఆంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించగా, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని, విశ్రాంతి