‘జై భీమ్' చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు అగ్ర నటుడు సూర్య. ప్రస్తుతం ఆయన వరుస భారీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఆయన ఓ హిందీ �
కల్యాణ్రామ్ కథానాయకుడిగా నటించిన ‘పటాస్'చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు అనిల్ రావిపూడి. ఏడేళ్ల ప్రయాణంలో అగ్రశ్రేణి దర్శకుడిగా ఎదిగారు. ఇటీవలే ‘ఎఫ్-3’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన త�
సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంలో కార్మికుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జలమండలి ఎండీ దాన కిశోర్ పేరొన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో ర�
సినిమా అంటే చక్కెర పూతతో కూడిన చేదు మాత్రలా ఉండాలని అంటున్నారు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఎంతటి సీరియస్ అంశాన్ని అయినా సున్నితంగా, హాస్య ప్రధానంగా చెప్పినప్పుడే అది ప్రేక్షకులకు చేరువ అవుతుందని నమ్మ�
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ఐదో వర్థంతిని పురస్కరించుకుని దాసరి స్మారక అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించారు. భారత్ ఆర్ట్స్ అకాడెమీ, వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్�
కొరియోగ్రాఫర్గా, దర్శకురాలిగా బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారు ఫరాఖాన్. ఆమె 80కి పైగా చిత్రాల్లో దాదాపు 100 పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు. అగ్ర హీరోలతో ఆమె ఎన్నో ఐకానిక్ డాన్స్ మూవ్మెంట్స్ చేయి
తమిళ దర్శకుడు విఘ్నేష్శివన్, అగ్ర కథానాయిక నయనతార పెళ్లికి సన్నాహాలు చేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. గత ఐదేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. విదేశాల్లో షికార్లు చేయడంతో పాటు అనేక వేద�
లక్కీ మీడియా సంస్థలో ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘మేం వయసుకు వచ్చాం’ వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్లో శ్రీవిష్ణు హీరోగా �
‘కేజీఎఫ్' సిరీస్ చిత్రాల నిర్మాణంతో హోంబలే ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవలే విడుదలైన ‘కేజీఎఫ్-2’ పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో హోంబలే
అంబులెన్స్ మాదిరిగానే ఫైరింజన్కూ దారివ్వాలని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పిలుపునిచ్చారు. గురువారం సికింద్రాబాద్ అగ్ని మాపక కేంద్రంలో అగ్ని మాపక వారోత్సవాలను
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగబాబు కొణిదెల సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాప�
న్యూఢిల్లీ: రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు డైరెక్టర్గా ఉన్న అనిల్ అంబానీ రాజీనామా చేశారు. లిస్టెడ్ కంపెనీతో సంబంధాలు ఉండవద్దు అని సెబీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంల�