అందరికీ అతనో నటుడు. టైమింగ్ అతని బలం. హీరో పాత్రలకు పర్ఫెక్ట్ దోస్తు. కానీ, ఆ యువకుడు మాత్రం కెమెరా ముందు నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం.. తన జీవితం అవుతుందని అస్సలు ఊహించలేదు. క�
హరియాణాలోని నుహ్లో రోల్స్ రాయిస్ కారు (Rolls-Royce crash) ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కుబేర్ గ్రూప్ డైరెక్టర్ వికాస్ మలూకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
టెస్టులు చేయకుండానే ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ) ఇంజెక్షన్ను మార్కెట్లో తీసుకొచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులు ఇచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆధ్వర్యంలోని ల్యాబుల్లో స�
స్వీయ దర్శకత్వంలో సిరిపురం రాజేష్ నటిస్తున్న చిత్రం ‘కుట్ర’. (‘ది గేమ్ స్టార్ట్స్ నౌ’ ఉపశీర్షిక). ప్రీతి గీతిక, ప్రియా దేశ్పాల్ కథానాయికలు. ఈ నెల 23న విడుదలకానుంది.
దేశవ్యాప్తంగా ఐఎన్టీఎస్వో సంస్థ నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు జయభేరి మోగించినట్టు శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వర్షపాతాన్ని కచ్చితంగా లెక్కించడంతోపాటు పర్యావరణం, వాతావరణంలో మార్పులను అంచనా వేయడానికి రెయిన్ డ్రాప్ రిసెర్చ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్ అన్నా రు.
స్టార్టప్ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారుతున్న టీ-హబ్లో సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది.
శాటిలైట్ చిత్రాల్లో కదిలే మబ్బులు తెలంగాణ మీదికి రాగానే ‘బీ అలర్ట్' అంటూ హెచ్చరికలు జారీచేస్తారు భారత వాతావరణ విజ్ఞాన విభాగం, హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కొప్పర్తి నాగరత్న. ఆ వెంటనే రేడియో�
‘సినీ పరిశ్రమలో నాకు ఎంతో మంది మిత్రులున్నారు. ఆ పరిచయాలతో వరంగల్లో షూటింగ్స్ జరిగేలా కృషి చేస్తాను. పూరి జగన్నాథ్గారు ఇక్కడ స్టూడియో పెట్టాలని కోరుకుంటున్నా. అందుకోసం అవసరమైతే కేసీఆర్, కేటీఆర్గా�
‘జై భీమ్' చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు అగ్ర నటుడు సూర్య. ప్రస్తుతం ఆయన వరుస భారీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఆయన ఓ హిందీ �
కల్యాణ్రామ్ కథానాయకుడిగా నటించిన ‘పటాస్'చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు అనిల్ రావిపూడి. ఏడేళ్ల ప్రయాణంలో అగ్రశ్రేణి దర్శకుడిగా ఎదిగారు. ఇటీవలే ‘ఎఫ్-3’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన త�
సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంలో కార్మికుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జలమండలి ఎండీ దాన కిశోర్ పేరొన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో ర�