ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు కె.వి.ఆనంద్ శుక్రవారం గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. రెండున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని రూపొంద
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ ఆనంద్ ఈ రోజు తెల్లవారుఝామున చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించారని తొలుత వార్తలు వచ్చాయి. కాని ఆయన మరణానిక�
అద్భుతమైన కెమెరామెన్గా, వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా తెలుగు, తమిళంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన కేవీ ఆనంద్(54) ఈ రోజు తెల్లవారుఝామున చెన్నైలోని తన ఇంట్లో గుండెపోటుతో మరణించా�
తెలుగు, తమిళ భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరించిన దర్శకుడు కేవీ ఆనంద్. జీవా నటించిన రంగం.. సూర్య నటించిన బ్రదర్స్ చిత్రాలతో లాంటి సినిమాలతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ
2 లోపు ఆ కమిటీ భేటీ కష్టం!
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ నియామకం కోసం ఏర్పాటైన కమిటీ వచ్చేనెల రెండో తేదీ లోగా సమావేశం...
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఇప్పుడు అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. సెలబ్రిటీలు సైతం ఈ కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారిన పడ�
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కత్తిచేతపట్టిన పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోన్నఈ సినిమాకి సంబంధించిన ఓపోస్టర్ విడుదలై అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో ప్రభాస్ | మాస్టర్తో హిట్ కొట్టిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఈ కోలీవుడ్ దర్శకుడి తదుపరి చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది.
కరోనా మహమ్మారి సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, వారు ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా మాస్టర్ చిత్ర దర్శకుడ�