పోర్ట్ ఆఫ్ స్పెయిన్: పొట్టి ప్రపంచకప్లో సత్తాచాటడమే తన ముందున్న లక్ష్యమని సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. వెస్టిండీస్తో తొలి టీ20లో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన క�
టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వెస్టిండీస్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో కూడా తన ధనాధన్ ఆటతీరుతో అలరించాడు. ఆరు వికెట్ల నష్టానికి 138 పరుగులతో ఉన్
రీఎంట్రీలో భారత్ తరఫున అద్భుతాలు చేస్తున్న టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్పై ప్రశంసలు కురుస్తున్నాయి. వెస్టిండీస్తో తొలి టీ20లో అతడు చివర్లో వచ్చి వీర బాదుడు బాదడంతో భారత్ భారీ స్కోరు చే
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన జట్టుకు రోహిత్ శర్మ (64), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. సూర్య అవుటైన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్
భారత వెటరన్ ఓపెనర్, టెస్టు స్పెషలిస్ట్ మురళీ విజయ్కు ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్) ఆడుతున్న అతన్ని ఆటపట్టిస్తూ దుమ్ముదులిపేశారు. ఇటీవల జరిగిన టీఎన్పీఎల్ �
నేడు భారత్, ఐర్లాండ్ రెండో టీ20 మ్యాచ్కు వరుణుడి ముప్పు వర్షం అంతరాయం మధ్య జరిగిన తొలిపోరులో చక్కటి ప్రదర్శన కనబర్చిన టీమ్ ఇండియా.. అదే జోష్లో మలి పోరులోనూ విజయం సాధించి ఐర్లాండ్ను క్లీన్స్వీప్ చే
రీఎంట్రీలో అదరగొడుతున్న టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. తాను సాధించాలనుకున్న లక్ష్యమేమిటో తనకు గతంలోనే చెప్పాడని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ ను తిరిగి భ�
టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో యువ కీపర్ రిషభ్ పంత్కు చోటు దక్కడం కష్టంగా కనపడుతోందని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన 5 టీ20ల సిరీస్లో పంత్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో పంత్
ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ ను నెగ్గాలని భావిస్తే భారత తుది జట్టులో ఎవరు ఆడాలనేదానిపై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కీలక సూచన చేశాడు. వికెట్ కీపర్ల విషయంలో రిష
టీమిండియా తాత్కాలిక సారథి రిషభ్ పంత్ పై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఉండాల్సిన దానికంటే అధిక బరువున్నాడని.. అందుకే వికెట్ల వెనుక చురుకుగా కదల్లేకపోతున్నాడని వ్య�
ప్రస్తుతం క్రికెట్ లోకమంతా ఆశ్చర్యంగా గమనిస్తున్న ఆటగాడు దినేష్ కార్తీక్. తన వయసు ఆటగాళ్లంతా రిటైర్ అయిపోవడానికి సిద్ధం అవుతున్న సమయంలో.. అతను మాత్రం అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టులోకి దూసుకొచ్చాడు. సౌత�
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా-భారత్ టీ20 సిరీస్లో అత్యంత పేలవ బ్యాటింగ్తో అందరినీ నిరుత్సాహపరిచిన ఆటగాడు రిషభ్ పంత్. వైడ్ వెళ్తున్న బంతులను అనవసరంగా ఆడి వికెట్ పారేసుకోవడం అతనికి అలవాటు అయిపోయింది.
ప్రస్తుతం భారత క్రికెట్లో అందరి నోటా వినిపిస్తున్న పేరు దినేష్ కార్తీక్. ఈ 37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. ఎవరూ ఊహించని విధంగా భారత జట్టులో పునరాగమనం చేశాడు. విమర్శకులకు తన బ్యాటుతో సమాధానం చెప్తూ వచ్చే టీ20
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టును దినేష్ కార్తీక్ (55) ఆదుకున్నాడు. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) విఫలమయ్యారు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 27) కూడా అనవసర షాట్క