ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. తన బ్యాటుతో రాణించడం లేదు. మూడు టీ20ల్లో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసిన అతను.. అనవసర షాట్లకు పోయి అవుటవడం అలవ�
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది. తొలి మ్యాచ్లో బౌలర్లు పూర్తిగా విఫలమవగా.. రెండో మ్యాచ్లో కొంత పోరాడినా ఫలితం మారలేదు. ఈ క్రమంలో మాజీలు చాలామంది రిషభ్ �
ప్రస్తుతం భారత జట్టులో హాట్ టాపిక్గా మారిన ఆటగాడు దినేష్ కార్తీక్. ఈ వెటరన్ ఆటగాడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్పై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేసినప్పటికీ దాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. అంతర్జాతీయ స్థాయిలో తొలి మ్యాచ్
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఎలాగైనా గెలవాలని భారత జట్టు ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో జట్టులో కచ్చితంగా దినేష్ కార్తీక్ వంటి ఆటగాడు ఉండాల్సిందేనని ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఐపీఎల్లో దినేష్ �
టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఉంటాడా? అనే విషయంపై ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన దినేష్ కార్తీక్.. భారత జట్టులో పునరాగమనం చేశాడు. సౌతాఫ్రికాతో జర�
ముంబై: ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్కు ఎంపిక చేసే ఇండియన్ జట్టులో దినేశ్ కార్తీక్కు చోటు ఇవ్వాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. స్టార్స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ
వరుసగా ఐదో మ్యాచ్లో జయభేరి బెంగళూరు 68 పరుగులకు ఆలౌట్ నిప్పులు చెరిగిన జాన్సెన్, నటరాజన్ ఐపీఎల్లో సన్రైజర్స్ జైత్రయాత్ర కొనసాగుతున్నది! తొలి రెండు పరాజయాల తర్వాత పట్టాలెక్కిన హైదరాబాద్ ఎక్స్ప్�
వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆటతీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. తాజా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్తీక్.. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దంచికొడుతున్నాడు. ఆరు, ఏడు స�
గత టీ20 ప్రపంచకప్లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలో చివరిసారి ఈ టోర్నీలో ఆడిన టీమిండియా.. తొలి రెండు మ్యాచుల్లో ఓటములు చవిచూసి గ్రూప్ దశలోనే వెనుతిరిగింది. ఈ క్రమంల�
ముంబై: టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్ అందించడమే తన లక్ష్యమని వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో (34 బంతుల్లో 66 నాటౌట్) బెంగళూరును విజయ తీరాలకు చేర్చిన క�
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర
రాజస్థాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు డుప్లెసిస్ (29), అనూజ్ రావత్ (26) మంచి ఆరంభమే అందించారు. అయితే ఇద్దరూ భారీ �