IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్కు ఫినిషింగ్ టచ్ ఇస్తాడని అనుకున్న దినేష్ కార్తీక్ (20) కూడా అవుటయ్యాడు.
Virat Kohli | సౌతాఫ్రికాపై స్వదేశంలో తొలి టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టు చరిత్ర సృష్టించింది. గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్లు చెలరేగడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
Dinesh Karthik | వచ్చే టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు టీమిండియా నయా ఫినిషర్ దినేష్ కార్తీక్ సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
IND vs AUS | భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు మరో వికెట్ కోల్పోయింది. టపటపా వికెట్లు పడుతుండటంతో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న స్టీవ్ స్మిత్ (9)ను చాహల్ పెవిలియన్ చేర్చాడు.
IND vs AUS | భారత్తో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన స్టీవ్ స్మిత్ (35) ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు.
IND vs AUS | మొహాలీ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ ఎల్లీస్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికే దినేష్ కార్తీక్ (6) పెవిలియన్ చేరాడు.
T20 World Cup | భారత జట్టు మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడినప్పుడు ఆ జట్టులో సభ్యుడతను. ఆ తర్వాత వివిధ కారణాలతో జట్టులోకి వస్తూ పోతూనే ఉన్నాడు. చివరకు ఆశలు వదిలేసుకొని కామెంటేటర్ అవతారమూ ఎత్తాడు.
ఆసియా కప్లో భారత జట్టు ప్రయాణం దాదాపు ముగిసింది. అయితే సూపర్-4 దశలో వరుసగా రెండు మ్యాచుల్లో టీమిండియా ఓడిపోవడం మాజీలకు మింగుడుపడటం లేదు. జట్టు కూర్పులో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ స్
ఆసియా కప్లో భారత ఇన్నింగ్స్ దాదాపు ముగిసింది. సూపర్-4 దశలో వరుస ఓటములతో టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలు దాదాపు మాయమయ్యాయి. ఈ క్రమంలో భారత జట్టు ఆటతీరుపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. ఇదే విషయాన్ని మాజీ స్ట�
రిషభ్ పంత్.. టీమిండియా యువ సంచలనం. జట్టులో రెగ్యులర్గా అతని స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదని అంతా అనుకున్నారు. కానీ ఆసియా కప్లో భారత్ ఆడిన తొలి మ్యాచ్లో.. అది దాయాదుల పోరులో పంత్ను పక్కన పెట్టింది టీమ్ మేన
టీమిండియా త్వరలో యూఏఈ వేదికగా జరుగబోతున్న ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్తో పాటు ఫినిషర్ దినేశ్ కార్తీక్కూ చోటు దక్కింది. ఈ ఇద్దరిలో ఎవర్ని ఆడిస్తారు..? అనే విషయంపై స