పెద్దపల్లి జిల్లా మండలం దొంగతుర్థి గ్రామానికి చెందిన జిపి కార్మికుడు ఆకుల రాజయ్య (60) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈరోజు కార్మికుల దేశవ్యాప్త సమ్మె లో భాగంగా ధర్మారం మండల కేంద్రానికి వచ్చి ర్యాలీలో ప�
డ్రైవర్ అతివేగానికి ఓ వృద్ధుడి నిండు ప్రాణం బలైపోయింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కరీంనగర్ -రాయపట్నం రహదారిపై చోటుచేసుకుంది.
మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక బ్రెయిన్స్ట్రోక్తో పాటు గుండెపోటుతో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన విశ్వనాథుల పూర్ణ చందర్-కవిత దంపతుల ఒ
నీటి సంపులో పడి ఓ బాలుడు(6) మృతి చెందాడు. ఈ సంఘటన వేములవాడ మండలం చింతల్టన గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లింగంపల్లి స్వప్న-రవి ఏకైక కుమారుడు లింగంపల్లి రిషీ (6) తన స�
ISIS India Head Dies In Hospital | ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఎస్) ఇండియా కార్యకలాపాల అధిపతి, నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) మాజీ ఆఫీస్ బేరర్ సాక్విబ్ నాచన్ శనివారం మరణించాడు. మెద�
Actor | ఇటీవల ఇండస్ట్రీలో విషాద సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరాఠీ సినిమా, టెలివిజన్, నాటక రంగాల్లో గుర్తింపు పొందిన నటుడు తుషార్ ఘడిగాంకర్ ఈ రోజు ముంబైలోని గోరేగావ్ వెస్ట్�
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో గుర్తు తెలియని సుమారు 55-60 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం లభ్యమైనట్లు రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
Mob Trial | మహిళ, ఆమె ప్రియుడ్ని గ్రామస్తులు నిర్బంధించారు. ఆ వ్యక్తిని కొట్టారు. వారిద్దరి మధ్య సంబంధంపై బహిరంగంగా ప్రశ్నించి విచారణ జరిపారు. ఈ అవమానం భరించలేని ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన అల్లాడి రవీందర్ రావుకు చెందిన పాడి గేదే విద్యుత్ షాక్ తో మృతి చెందింది. గ్రామానికి చెందిన పశువుల కాపరి ఓడేడ్ మానేరు అవతల ఒడ్డున పశువులను మేత మేపుతుండగా అక్కడ ఉన్న విద్య�
Horse Bike Collision | రోడ్డు దాటుతున్న గుర్రాన్ని బైక్పై వెళ్తున్న వ్యక్తి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదం ధాటికి ఆ గుర్రం ఎగిరి రోడ్డుపై పడి మరణించింది. అదృష్టవశాత్తు బైకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీ
Air India Plane crash | పెళ్లైన రెండు రోజులకే ఒక వ్యక్తి లండన్ బయలుదేరాడు. భర్త బర్త్ డే కోసం ఒక మహిళ లండన్ ప్రయాణమైంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వీరిద్దరూ మరణించారు.
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన తిమ్మాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన న్యాలం హరీష్ (35) తన ఇంటి వద్ద సంపుకున్న మోటార్ రిపేర్ రావడంతో శుక్రవారం ఉదయమే మరమ్మతులు చేస్�