వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల ఆనందం (42) గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆనందం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Slapped By Principal, Student Dies | చెప్పులు వేసుకుని స్కూల్కు వచ్చిన విద్యార్థిని చెంపపై ప్రిన్సిపాల్ కొట్టింది. నాటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో విద్యార్థిని కుటుంబం, గ
to prove love Man consumes poison | ప్రేమను నిరూపించుకోవాలని ప్రియురాలి కుటుంబం కోరింది. దీంతో వారు ఇచ్చిన విషాన్ని ప్రేమికుడు తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఆ యువకుడి కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస
(student thrashed by police | ఒక విద్యార్థిని పోలీసులు చుట్టుముట్టారు. అతడి చొక్కా విప్పించి కర్రతో దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Woman Dies Due To Pothole | ఒక మహిళ తన భర్త బైక్ వెనుక కూర్చొని ప్రయాణించింది. రోడ్డుపై ఉన్న గుంతలో ఆ బైక్ పడటంతో అదుపుతప్పింది. దీంతో భార్యాభర్తలు రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన మహిళ మరణించగా ఆమె భర్త గాయాలతో బయటపట�
Teen Sneak Into Girlfriend's House | ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంట్లో చొరబడేందుకు యువకుడు ప్రయత్నించాడు. ఆమె ఇంటి గోడ ఎక్కి దూకాడు. కరెంట్ వైర్ తాకడంతో విద్యుదాఘాతంతో మరణించాడు. అయితే తమ కుమారుడి మృతికి ప్రియురాలి కుటుంబ�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన మోలుగురి లోకేందర్ (44) జంతు ప్రేమికుడు గుండెపోటుతో సోమవారం నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి చాతిలో నొప్పి రావడంతో వెంటనే కరీంనగర్ లోని ప్రైవ�
Woman Thrashes Children | పిల్లలు తమ తల్లిని చికెన్ కావాలని అడిగారు. ఆగ్రహించిన ఆమె చపాతీ కర్రతో వారిని కొట్టింది. దెబ్బలు తాళలేక కుమారుడు మరణించాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
cop dies of rabies | ఫార్మ్హౌస్కు వెళ్లిన పోలీస్ అధికారిని అక్కడున్న పెంపుడు కుక్క గోళ్లతో రక్కింది. ఆయన పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు రేబిస్ సోకినట్లు డాక్టర్లు నిర్
Air Force Engineer Suicide | ఎయిర్ ఫోర్స్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 24వ అంతస్తు పైనుంచి కిందకు దూకి మరణించాడు. సోదరి ఇంటికి వెళ్లిన అతడు అక్కడ జరిగిన గొడవ వల్ల సూసైడ్కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు సుప్రియ (25) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుప్రియ, భరిం
Man On Train Top Electrocuted | రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలు బోగి పైకి ఒక వ్యక్తి ఎక్కాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్కు అతడు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఆ రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఇది చూసి షాక్ అయ�
పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జక్క ఆనంద్ (25) అనే యువకుడు దుర్మణం చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. బుగ్గారం మండలం శెకళ్ల గ్రామానికి చెందిన ఆనంద్ ఆదివారం రాత్రి మండ�
Girl Gives Birth, Infant Dies | వివాహితుడైన వ్యక్తి ఒక బాలికను లోబర్చుకున్నాడు. ఆమెను బ్లాక్మెయిల్ చేసి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన ఆ బాలిక నెలలు నిండని శిశువును ప్రవించింది. అయితే పుట్టిన కొన్ని �