Poll Staff Dies | లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 13 మంది మరణించారు. (Poll Staff Dies) మరో 23 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. అధిక ఎండల కారణంగా తీవ్ర జ్వరం, హై బీపీ వంటి కారణాలతో 13 మంది పోలింగ్ సిబ్బంది చనిపోయినట్లు డాక
Karnataka contractor suicide | బకాయిలు చెల్లించకపోవడంతో కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ సంస్థ తనకు లక్షల్లో బకాయిలు చెల్లించాల్సి ఉందని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
Heat Stroke | ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో వడదెబ్బకు ఇద్దరు పిల్లలు, ఒక ఆటో డ్రైవర్ మరణించారు. ఎండలకు తాళలేక గత రెండు రోజుల్లో మరో ఇద్దరు చనిపోయారు.
Crime | తమ ఇంటి ఆడబిడ్డపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డ వారికి వ్యతిరేకంగా పోరాడటమే ఓ దళిత కుటుంబానికి శాపమైంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేసు వెనక్కు తీసుకోకపోవడం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఏడా�
జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్ భార్య అనిత గోయల్ మరణించారు. ఆమె వయస్సు 70 ఏండ్లు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Parcel Explodes | ఒక ఇంటికి డెలివరీ చేసిన పార్సిల్ పేలింది. (Parcel Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి, అతడి కుమార్తె మరణించారు. మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు.
Reel Stunt | ఒక యువకుడు రీల్ కోసం తలకిందులుగా స్టంట్ చేశాడు. అయితే స్కూల్ స్లాబ్ కూలడంతో అతడు మరణించాడు. ఆ యువకుడి కష్టార్జితంపై ఆధారపడిన పేద కుటుంబం తల్లడిల్లిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల�
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొగుట మండలం బండారుపల్లికి చెందిన బుచ్చక్క అరవింద్ (16) బాసరలో పీయూసీ సెకండియర్ చదువుతున్నాడు. మంగళవా�
Teen Dies of Drugs Overdose | ఒక వ్యక్తి థ్రిల్ కోసం తన స్నేహితురాలికి డ్రగ్స్ ఇంజెక్ట్ చేశాడు. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఆ యువతి మరణించింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Shobha Karandlaje | కేంద్ర మంత్రి కారు డోర్ను ఢీకొట్టిన బీజేపీ కార్యకర్త బస్సు కింద పడి మరణించాడు. దీంతో కేంద్ర మంత్రి కారు డ్రైవర్, బస్సు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జ�
Subedar Thanseia | రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని వీరోచితంగా పోరాడిన మాజీ సైనికుడు సుబేదార్ థాన్సియా మార్చి 31న మరణించారు. మిజోరమ్కు చెందిన ఆయన 102 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారని ఇండియన్ ఆర్మీ తెలిపింది.
గర్భిణులు తొమ్మిది నెలలు కడుపులో బిడ్డ మోసి జన్మనిస్తారు. కానీ, బ్రెజిల్కు చెందిన 81 ఏండ్ల మహిళ మాత్రం 56 ఏండ్లు చనిపోయిన పిండాన్ని మోసింది. ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ తన కడుపులో ఇంకో మృతి చెందిన
ఓ ఉపాధ్యాయుడి నిర్వాకానికి తొమ్మిదో తరగతి విద్యార్థి బలయ్యాడు. 20 లీటర్ల క్యాన్లో నీళ్లు తేవాలని బైక్ ఇచ్చి పంపడంతో రోడ్డు బారిన పడి మరణించాడు. అతడి వెంట ఉన్న మరో విద్యార్థి గాయాలపాలయ్యాడు.