Model Dies | ఒక మోడల్ అనుమానాస్పదంగా మరణించింది. ప్రియుడు ఆమెను హాస్పిటల్కు తరలించాడు. చనిపోయినట్లు తెలుసుకుని అక్కడ వదిలేసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Woman Hit By Speeding Bike | ఇద్దరు యువతులు స్కూటీపై ప్రయాణించారు. ఒక రేసింగ్ బైక్ వేగంగా వారిని ఢీకొట్టింది. ఒక యువతిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. మరో మహిళ చికిత్స పొందుతున్నది. ఒక బ
Teen Set On Fire, Man Hanging | ఒక యువతి నిప్పంటించుకున్నది. కాలిన గాయాలతో మరణించింది. సమీపంలోని ఇంట్లో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే వీరిద్దరి మృతికి కారణాలు ఏమిటి? వారిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉన్న�
Farmer Sets Himself On Fire | భూ వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రైతు విసిగిపోయాడు. ప్రభుత్వ కార్యాలయం వద్ద నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలిన గాయాలైన ఆ రైతును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణ
పెగడపల్లి మండలం దేవికొండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త లైశెట్టి గంగాధర్ (42) బుధవారం గుండె పోటుతో మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధర్ ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంగళవార�
Buffalo Worth Rs.21 Crore Dies | పశు ప్రదర్శనలో ఆకట్టుకున్న రూ.21 కోట్ల విలువైన గేదె ఆరోగ్యం క్షీణించింది. దానిని కాపాడేందుకు పశువైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ భారీ గేదె మరణించింది.
Ayurvedic syrup | ఆయుర్వేద సిరప్ తాగి ఆరు నెలల చిన్నారి మరణించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయుర్వేద సిరప్ అమ్మిన షాపును సీజ్ చేశారు. దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశారు.
విద్యుత్ ప్రమాదంలో గొర్రెలకాపరి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గౌరెడ్డిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ కథనం ప్రకారం.. గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన దాగేటి మల్లేశం (38) అన
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్ (35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్కు భార్య
రామగుండం నగర పాలక సంస్థలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సుదర్శన్ (52) గుండెపోటుతో అకాల మృతి చెందారు. సీనియర్ బిల్ కలెక్టర్ గా విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న సుదర్శన్ కు రెండు రోజుల క్రితం అ
Man Stabs Girlfriend, Himself | ప్రియురాలికి మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని ప్రియుడు అనుమానించాడు. బ్రేకప్ తర్వాత చివరిసారి కలిసిన అతడు ఆ మహిళను కత్తితో పొడిచాడు. ఆ తర్వాత తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. అయితే ఆ వ్యక్తి మర�
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన నిమ్మని రమేశ్ (55) అనే వ్యక్తి ఇరాక్ లో గుండె పోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం ఇరాక్ దేశానికి వ�
అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ల్యాదేళ్ల రాజు (లవ రాజ్) మృతి చెందిన సంఘటన గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామ శివారులో జరిగింది.