Pune Family Suicide | ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. ఆ ఇంటి గదిలో ఒక సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస�
Chaiwalaz Founder Suicide | ‘చాయ్వాలాజ్’ వ్యవస్థాపకుడైన 30 ఏళ్ల రోహిత్ శర్మ ఆత్మహత్య చేసుకున్నారు. రాజస్థాన్ దౌసాలోని నివాసంలో శనివారం మధ్యాహ్నం ఆయన ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
IIT Bombay Student Suicide | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే క్యాంపస్లో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. హాస్టల్ రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే కుటుంబ సమస్యలు, రిలేషన్షిప
Chuck Russell | హాలీవుడ్లో హారర్, యాక్షన్, కామెడీ చిత్రాలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన ప్రముఖ దర్శకుడు చక్ రస్సెల్ కన్నుమూశారు. ఆయన ఈ వారం ప్రారంభంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ డియాగోలో తన నివాసంలో అపస�
అనారోగ్యంతో సమ్మక్క ఆలయ పూజారి సిద్ధబోయిన పాపారావు (60) గురువారం మధ్యాహ్నం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పలు దవాఖానల్లో చికిత్స పొందారు.
man dies after arrest | అక్రమంగా మద్యం అమ్ముతున్న ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఆరోగ్యం విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు.
Kanpur BTech gold medallist | బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు 50 సార్లు ప్రయత్నించాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్త ఆడెపు మహేష్ ఎంజీఎం దవాఖానలో చికిత్స అందిస్తూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
Man Attacks Fiancee | నిశ్చితార్థం రద్దు కావడంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. కాబోయే భార్యపై కత్తితో దాడి చేశాడు. అయితే కాపాడే ప్రయత్నంలో ఆమె తల్లి మరణించింది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి
Wife Hits With Mobile, Man Dies | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా భార్య తన మొబైల్ ఫోన్తో భర్త తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చే
ప్రముఖ శతాధిక చిత్రాల నేపథ్య గాయని ఎస్. జానకి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్ర కలతకు గురిచేసిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేరొన్నారు.
ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లిన తెలుగు విద్యార్థి మృత్యువాతపడ్డారు. వనస్థలిపురం వైదేహీనగర్లో నివాసముండే గుజ్జ ముత్యంరెడ్డి, మమత దంపతుల కుమారుడు గుజ్జ మణిదీప్రెడ్డి 9నెలల క్రితం ఇంజినీర�