పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లికి చెందిన దుర్శెట్టి రాకేష్ (31) అనే యువకుడు అనారోగ్యం తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49)అనే యువకుడు అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు.
BMW Rams Scooter, Girl Dies | అస్వస్థతకు గురైన కుమార్తెను తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు. బంధువుతో కలిసి స్కూటర్పై వెళ్తుండగా బీఎండబ్ల్యూ కారు దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి మరణించింది. తండ్రి, బంధు�
elderly woman dumped roadside | వృద్ధురాలి పట్ల కుటుంబ సభ్యులు అమానుషంగా ప్రవర్తించారు. అర్ధరాత్రి వేళ ఆటోలో తీసుకెళ్లి ఒకచోట రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. వృద్ధురాలిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ�
ఉరి వేసుకుని ఒకరు అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని కునారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కునారం గ్రామానికి చెందిన పులిపాక సంపత్ (32) గురువారం తన ఇంటిలో ఉరివేసుకున్నాడు
Teen Biker Dies To Save Stray Dog | రోడ్డుపై ఉన్న కుక్కను ఢీకొట్టకుండా ఉండేందుకు ఒక బైకర్ ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పిన స్కూటీ డ్రైనేజీ వైపు దూసుకెళ్లింది. అందులో పడిన యువకుడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �
Snake Catcher Dies by Snake bite | పాములు పట్టే వ్యక్తి ఒక ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టుకున్నాడు. దానిని మెడలో వేసుకుని బైక్పై వెళ్లాడు. అయితే ఆ పాము అతడ్ని కాటేసింది. పదేళ్లుగా వందలాది పాములు పట్టిన అతడు మరణించాడు. ఈ వీ�
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన చిట్యాల రెడ్డి (70) అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం.. రెడ్డి వృత్తిరీత్యా చేపలు పడుతూ జీవనం కోనసా�
పెద్దపల్లి జిల్లా మండలం దొంగతుర్థి గ్రామానికి చెందిన జిపి కార్మికుడు ఆకుల రాజయ్య (60) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈరోజు కార్మికుల దేశవ్యాప్త సమ్మె లో భాగంగా ధర్మారం మండల కేంద్రానికి వచ్చి ర్యాలీలో ప�
డ్రైవర్ అతివేగానికి ఓ వృద్ధుడి నిండు ప్రాణం బలైపోయింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కరీంనగర్ -రాయపట్నం రహదారిపై చోటుచేసుకుంది.
మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక బ్రెయిన్స్ట్రోక్తో పాటు గుండెపోటుతో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన విశ్వనాథుల పూర్ణ చందర్-కవిత దంపతుల ఒ
నీటి సంపులో పడి ఓ బాలుడు(6) మృతి చెందాడు. ఈ సంఘటన వేములవాడ మండలం చింతల్టన గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లింగంపల్లి స్వప్న-రవి ఏకైక కుమారుడు లింగంపల్లి రిషీ (6) తన స�
ISIS India Head Dies In Hospital | ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఎస్) ఇండియా కార్యకలాపాల అధిపతి, నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) మాజీ ఆఫీస్ బేరర్ సాక్విబ్ నాచన్ శనివారం మరణించాడు. మెద�