వృద్ధురాలు| జిల్లాలో ధర్మపురి మండలంలో ప్రమాదవషాత్తు నీటిలో మునిగి ఓ వృద్ధురాలు మృతిచెందింది. ధర్మపురి మండలంలోని రాయపట్నం పుష్కర ఘాటు వద్దకు స్నానం చేయడానికి గుర్తుతెలియని వృద్దురాలు వ
Jarnail Singh: ఆప్ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ (48) కరోనా లక్షణాలతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన తొమ్మిది రోజుల నుంచి ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి | రాజస్థాన్ కురు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి నలుగురు పిల్లలు మృత్యువాతపడ్డారు.
మంత్రి జగదీష్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సాధనలో కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ పాత్ర చిరస్మరణీయంగా నిలిచి పోతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు
గుత్తా సుఖేందర్ రెడ్డి | కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ ( RLD)జాతీయ అధ్యక్షుడు అజిత్ సింగ్ మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.