భద్రాద్రి విద్యుత్ కేంద్రం| భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. విద్యుత్ కేంద్రంలోని బాచింగ్ ప్లాంట్లో పడి ఓ కార్మికుడు మృతిచెందాడు.
ప్రాణం మీదికి| నగరంలోని కూకట్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లి బట్టలు కొనడానికి వెళ్లిన యువతి కానరాని లోకాలకు చేరుకున్నది. మరో వారం రోజుల్లో పెళ్లి కూతురు కావాల్సిన యువతి భవనం పెచ్చులూడి తలపై పడటం�
వనపర్తిలో విషాదం.. మిద్దె కూలి సర్పంచ్ మృతి | ప్రమాదవశాత్తు ఇల్లు కూలిన సంఘటనలో సర్పంచ్ సహా ఆమె మనువడు మృతి చెందారు. విషాదకర ఘటన రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామంలో చోటు చేసుకుంది.
ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్ కన్నుమూత | దిగ్గజ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
హర్యానా మాజీ మంత్రి కన్నుమూత | హర్యానా మాజీ మంత్రి, ప్రముఖ బీజేపీ నాయకురాలు కమలా వర్మ (93) కన్నుమూశారు. కరోనా బారినపడి కోలుకున్న అనంతరం.. ఆమె మ్యూకోమైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బారినపడ్డారు.
కరోనాతో హెచ్యూ ప్రొఫెసర్ మృతి | దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ కళాశాలలో పని చేస్తున్న ఓ ప్రొఫెసర్ కరోనా బారినపడి మృతి చెందారని ప్రిన్సిపాల్ డాక్టర్ అంజు శ్రీవాస్తవ పేర్కొన్నారు.
కరోనాతో గుండాల ఎంపీడీఓ కన్నుమూత | భద్రాద్తి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న గంట వెంకటరావు (47) కరోనాతో సోమవారం కన్నుమూశారు.