న్యూఢిల్లీ : మారుతి సుజుకి మాజీ ఎండీ, కార్నేషన్ ఆటో ఇండియా వ్యవస్ధాపకులు జగ్దీష్ ఖట్టర్ (78) గుండె పోటుతో సోమవారం మరణించారు. 1993లో మార్కెటింగ్ డైరెక్టర్ గా మారుతిలో చేరిన ఖట్టర్ 1999లో సంస్థ ఎండీగ�
ఆక్సిజన్ కొరత| దేశంలో కరోనా విలయతాండం చేస్తున్నది. దీంతో వైరస్ సోకినవారు భారీగా దవాఖానల్లో చేరుకున్నారు. దీంతో హాస్పిటళ్లలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్నది. ప్రాణవాయువు అందక మరణిస్తున్నవారి సంఖ్య రోజుర
సీఎం కేసీఆర్| ప్రముఖ పద్యకవి, రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరిం�
మాజీ మంత్రి| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీమంత్రి డాక్టర్ ఏకే వాలియా కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన దేశ రాజధానిలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతూ పలువురి ప్రాణాలను హరిస్తోంది. ముంబైలో ఓ సీనియర్ మహిళా డాక్టర్ కొవిడ్ తో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె తనువు చాలించేందుకు 36 గంటల ముందు ఫేస్ బుక్ ఖాతాలో చేసిన �
ప్రేమ వ్యవహారం| ఓ యువకుని ప్రేమ వ్యవహారం అతని తండ్రి మరణానికి దారితీసింది. ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కారణంతో జరిగిన దాడిలో యువకుని తండ్రి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా చింత