మణుగూరు : ఏరియాలోని కేసీహెచ్పీలో విధులు నిర్వహిస్తున్న పూర్ణచందర్రావు(56) గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మణుగూరులో ఏరియాలో చోటు చేసుకున్నది. ఆదివారం రెండో షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో అస�
126 tigers have died in India in 2021 | భారత్లో ఈ ఏడాది కనీసం 126 పులులు మృత్యువాతపడ్డాయి. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 44 మృతి చెందాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గురువారం వివరాలు వెల్లడించింది. మధ్యప్రదేశ్లో ఇ�
Vikarabad | వికారాబాద్ జిల్లాలోని బోంరాస్పేటలో విషాదం చోటుచేసుకుంది. బోంరాస్పేట మండలంలోని కొత్తూరులో చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి నీటమునిగి
కాంట్రాక్టు కార్మికుడు మృతి | పరిశ్రమలో షెడ్డు రిపేరు పనులను నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆర్సీపురం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
మారేడ్పల్లి : రన్నింగ్ ట్రైన్లోంచి దిగబోతూ..ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో ఓ వృద్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చో
Minister Srinivas goud | రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. హైదరాబాద్లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో
Pregnant woman dies in road accident | పుట్టింటికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం
దస్తురాబాద్ :నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామంలో గంటల వ్యవధిలో ఇద్దరు భార్యభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామా�