మంత్రి జగదీష్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సాధనలో కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ పాత్ర చిరస్మరణీయంగా నిలిచి పోతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు
గుత్తా సుఖేందర్ రెడ్డి | కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ ( RLD)జాతీయ అధ్యక్షుడు అజిత్ సింగ్ మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : మారుతి సుజుకి మాజీ ఎండీ, కార్నేషన్ ఆటో ఇండియా వ్యవస్ధాపకులు జగ్దీష్ ఖట్టర్ (78) గుండె పోటుతో సోమవారం మరణించారు. 1993లో మార్కెటింగ్ డైరెక్టర్ గా మారుతిలో చేరిన ఖట్టర్ 1999లో సంస్థ ఎండీగ�
ఆక్సిజన్ కొరత| దేశంలో కరోనా విలయతాండం చేస్తున్నది. దీంతో వైరస్ సోకినవారు భారీగా దవాఖానల్లో చేరుకున్నారు. దీంతో హాస్పిటళ్లలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్నది. ప్రాణవాయువు అందక మరణిస్తున్నవారి సంఖ్య రోజుర
సీఎం కేసీఆర్| ప్రముఖ పద్యకవి, రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరిం�