రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి జన చైతన్య వెంచర్లో గుర్తు తెలియని యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం పై నుంచి కింద పడి మృతి చెందింది.స్థానికుల
అగర్తల: ఒక వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దక్షిణ త్రిపురలోని నూతన్బజార్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కొందరు బీజేపీ కార్యకర�
నిజామాబాద్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈవిషాద ఘటన జిల్లాలోని ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. డిచ్పల్లి ఏడో బెటాలియన్ క్యాంపులో వి
చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ఎస్పీ జననాథన్ కన్నుమూశారు. గత గురువారం అపస్మారక స్థితిలో తన ఇంట్లో పడివున్న �
జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన 250 బర్రెల మంద ఎస్సారెస్పీ కెనాల్లో నీళ్లు తాగేందుకు వెళ్లాయి. ఈ క్రమంలో నీటి ప్రవాహానికి బర్లు కొట్టుకుపోయాయి. ఇందులో ఊపిరి ఆడక 17 బర్లు మృతి చె�
అహ్మదాబాద్ : గుజరాత్లోని వదోదరకు చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. బాజ్వాలోని ఆమ్రపాలి సొసైటీలో తన నివాసంలో సోమవారం మధ్యాహ్నం అతడు ఉరివేసుకుని మరణించాడు. తన భార్య, అత్తింటి వారే త�
న్యూఢిల్లీ: ప్రముఖ గోల్డ్ అండ్ ఫైనాన్సియల్ సంస్థ ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (71) శుక్రవారం కన్నుమూశారు. ఇంట్లో మెట్లపై నుంచి జారిపడటంతో ఆయనను చికిత్స కోసం ఢిల్లీలోని ఎస్కార్ట్స�