కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ లో బుధవారం కమర్హాటీ పోలింగ్ బూత్ నెంబర్ 107లో బీజేపీ ఏజెంట్ మరణించారు. ఏజెంట్ ఆకస్మిక మరణంపై ఈసీ నివేదిక కోరింది. ఏజెంట్ గా కూర్చున్న అ�
నిన్నటివరకు దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉంటే ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ల సమస్య వేధిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకి లక్షల్లో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు హాస్పిటల్స్ లోనూ రోగుల సంఖ్య ప�
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఆక్సిజన్ అందకచనిపోయినట్లు భావిస్తోన్న రోగులను చెత్త వాహనాల్లో స్మశానాకి తరలించడం విమర్శలకు తావిస్తోంది. రాజ్ నందగావ్ జిల్లాలోని డోంగార్గావ్ లో న�
దారుణం | ఈత రాని ఓ యువకుడిని తోటి మిత్రులు నీటి గుంతలోకి తోయటంతో నీట మునిగి మృతి చెందాడు. ఈ అమానవీయ సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి కొండాపూర్లో చోటు చేసుకుంది.
టిప్పర్ ఢీకొని ముగ్గురు విద్యార్థులు మృతిహాలియా, ఏప్రిల్ 2: స్టడీ మెటీరియల్ కోసం బైక్పై కాలేజీకి వెళ్తున్న ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నల్లగొ
నవాబ్పేట, ఏప్రిల్ 2 : గడ్డివాము వద్ద ఆడుకొందామని వెళ్లిన ఇద్దరు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం ఇప్పటూర్కు చెందిన ప్రశాంత్(11), విఘ్నేశ్(8)తోపాటు �
లారీ ఢీకొని సర్పంచ్ కుటుంబం దుర్మరణందంపతులు సహా ఇద్దరు పిల్లలు మృతి నిడమనూరు, ఏప్రిల్ 2 : బావమరిది కొడుకు అన్నప్రాసనకు వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్ర మాదానికి గురవగా.. దంపతులు సహా ఇద్దరు బిడ్డలు దుర్మరణ�
తల్లిదండ్రులు, నానమ్మ పరిస్థితి విషమంపెద్దపల్లి, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): నిలువ ఉంచిన పుచ్చకాయ ముక్కలు తిన్న ఇద్దరు సోదరులు చనిపోగా.. వారి తల్లిదండ్రులతోపాటు నానమ్మ అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జి�
ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో 19 మంది మృతిగోదావరిలో ఆరుగురు జలసమాధిశుభకార్యానికి వెళ్లి మృత్యువాతపిల్లలను రక్షించబోయి ఐదుగురు..ఒకరినొకరు కాపాడే క్రమంలో మునకరెండు కుటుంబాల్లో తండ్రీకొడుకుల దుర్మరణంము
యాదాద్రి భువనగిరి : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సోమారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్రావు(57) తన వ్యవసాయబావిలో మోటరు తొలగిస్తు�
నైరోబి: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నాయినమ్మ, అనాథల జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగించిన మామా సారా (99) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు