తేమను సాకుగా చూపి పత్తి కొనుగోలు చేయడం (Cotton) లేదని రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం (Shaligouraram) మండలం మాదారంకలాన్ వద్ద రైతుల రోడ్డుపై బైఠాయించారు. ద్విచక్రవాహనాలు అడ్డుపెట్టి రోడ్డుపై ధర్నా �
Sheep Thieves | మాగనూర్, కృష్ణ ఉమ్మడి మండలాలలో కొన్ని నెలలుగా జరుగుతున్న గొర్ల దొంగతనాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కురుమ సంఘం నాయకులు ఆరోపించారు.
తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని పార్టీలకు చెందిన బీసీ నేతలు రేణిగుంట లోని టోల్గేట్ వద్ద నుండి పదుల సంఖ్యలో బైకులపై ర్యాలీగా అలుగునూర్ చౌరస్తా వరకు చేరుకొని ధర్నా చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి సనాదుల వివేక్ ప్రమాదవశాత్తు మృతి చెందాడని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనడం అర్థరహితమని దళిత సంఘాల నాయకులు ఆగ�
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లాశాఖ ఆధ్�
: తమ వేతన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు 34 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కార్మిక�
పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకం నీరుగారుతున్నది. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల చదువులకు ఆటంకం కల�
సుప్రీంకోర్టు ప్రధాన ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గావాయి పైన దాడి చేసిన లాయర్ ను ఉరితీయాలని పట్టణ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
విరమణ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పడుతున్నారు. రిటైర్డ్ ఏడాదిన్నర కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బీఆర్ఎస్ ఇన్చార్జి జోడు శ్రీనివాస్ను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడాన్ని ఖండిస్తూ సోమవారం బీఆర్ఎస్ నాయకులు పోలీస్�
మూడు నెలలుగా బకాయి పడిన వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మికులు(Grama Panchayati Workers) డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ
చర్లపల్లి రైల్వే టెర్మినల్కు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకొవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యం, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ల కోరారు.
Dharna | ప్రజాపాలన దినోత్సవంలో తమను అవమానించారంటూ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు , అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.