ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాల కేటాయింపులపై తీవ్ర వివాదం నెలకొంది. అసలైన పేదలకు కాకుండా ఆర్థికంగా బలమైన వారికి, స్థానికేతరులకు ఇండ్లు కేటాయించారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇంటి కోసం ఎమ్మెల్యే, తహ�
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో విఫలమైంది. సంగారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నది. రైతులు వరి కోతలు పూర్తిచేసి నెలరోజులు కావస్తున్నా, తగినంత మాయిశ్చర్ వచ్చినా.. ధాన్�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు బోనకల్లు మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సెంటర్ వద్ద మంగళవారం భారీ ధర్నా, రాస్తారోకో న
ధాన్యం కొను గోలు చేయడంలేదని అన్నదాతలు ఆందో ళన చేపట్టారు. మూడు రోజులుగా అన్నా సాగర్ గేట్ వద్ద ఉన్న కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని, వెంటనే ప్రారం భించాలని కోరుతూ ఎల్లారెడ్డి-బాన్సువాడ ప్రధాన
‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది.. వా గులను గుల్ల చేస్తూ సంపదను లూటీ చేస్తున్నారు.. దందా యథేచ్ఛగా సాగుతున్నా రేవంత్ సర్కారు వారికి కొమ్ముకాస్తున్నది..
రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ రాజ్యంలో ఎవుసం పరిహాసమై రైతు కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రోడ్డుపైనే పడి ఉన్నా.. కొనే దిక్కు లేక ఆవేదనతో కుమిలిపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల వద్ద ధా�
ధాన్యం కొనుగోలులో నూతన విధానాన్ని తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెడుతున్న పీఎం మోదీ, సీఎం రేవంత్రెడ్డి రైతు ద్రోహులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
చౌటుప్పల్ హైవేపై మట్టికట్ట నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, పాత తాసీల్దార్ కార్యాలయం నుంచి వలిగొండ రోడ్డు వరకు ఫ్లై ఓవర్ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. �
విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతుందని, సక్రమంగా సరఫరా చేయాలని చింతలమానేపల్లి మండలం కర్జెల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సబ్స్టేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సక్రమంగా విద్య�