ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లి, శంకర్పల్లి, దోమ, కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట ఆశా వర్కర్లు ధర్�
జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం కొడకండ్ల మండలం నీలిబండ తండావాసులు ధర్నా చేపట్టారు. సర్పంచ్ ఎన్నిక ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, రీ కౌంటింగ్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆడే ఫుట్బాల్ మ్యాచ్కు సింగరేణి సంస్థ స్పాన్సర్గా వ్యవహరించి డబ్బులను ఖర్చు చేయడమేంటని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావలసిన నిధుల కోసం ఢిల్లీలోనే తేల్చుకోవాలని కేరళ ప్రభుత్వం యోచిస్తున్నది. బకాయిల విడుదల కోసం దేశ రాజధానిలో ధర్నా చేయాలని భావిస్తున్నది. సాధారణ విద్యా శాఖ మంత్రి వీ శివన్ కుట
Labor Codes | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసేలా నాలుగు లేబర్ కోడ్స్ చట్టాన్ని అమలుచేస్తుందని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం ఆరోపించారు.
మక్కల విక్రయాలు సరిగా జరడం లేదని మక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మక్కలను కొనుగోలు చేయడానికి సర్కార్ నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్నదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గుర�
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సారూ.. డబుల్ రోడ్డు పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గన్నేరువరం మండల యువజన సంఘాల నాయకులు హితవు పలికారు. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు వెంటనే డ
మార్చి 2024 నుంచి రిటైర్ అయిన వారి బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలోని ఏకశిలా జయశంకర్ పారు వద్ద ధర�
చేనేత రుణమాఫీతోపాటు నేతన్నల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈనెల 20న చేనేత జౌళిశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తెలిపారు.
తేమను సాకుగా చూపి పత్తి కొనుగోలు చేయడం (Cotton) లేదని రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం (Shaligouraram) మండలం మాదారంకలాన్ వద్ద రైతుల రోడ్డుపై బైఠాయించారు. ద్విచక్రవాహనాలు అడ్డుపెట్టి రోడ్డుపై ధర్నా �
Sheep Thieves | మాగనూర్, కృష్ణ ఉమ్మడి మండలాలలో కొన్ని నెలలుగా జరుగుతున్న గొర్ల దొంగతనాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కురుమ సంఘం నాయకులు ఆరోపించారు.
తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని పార్టీలకు చెందిన బీసీ నేతలు రేణిగుంట లోని టోల్గేట్ వద్ద నుండి పదుల సంఖ్యలో బైకులపై ర్యాలీగా అలుగునూర్ చౌరస్తా వరకు చేరుకొని ధర్నా చేశారు.