Dharna | ప్రజాపాలన దినోత్సవంలో తమను అవమానించారంటూ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు , అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
Dharna | ఈ నెల 19న హైదరాబాద్ ఇందిరాపార్క్వద్ద జరిగే లంబాడీల ఆత్మగౌరవ నిరసన ధర్నాను విజయవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ భూక్యా మోతిలాల్ నాయక్, కన్వీనర్ బానోత్ నవీన�
సూర్యాపేట (Suryapet) జిల్లా దవాఖానలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించారు. ఆరు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ.. విధులు బహిష్కరించి హాస్పిటల్ ఆవరణలో ధర్నాకు దిగారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో జిల్లాలోని పలు పీఏసీఎస్లవద్ద, మన గ్రోమోర్ సెంటర్ల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో బారులుతీరుతున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు అగ్గి రాజుకుంటున్నది. ట్రిపుల్ ఆర్ పేరిట వేలాది ఎకరాలు సేకరించే క్రమంలో పెద్దల కోసం ఆలైన్మెంట్ మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాల
కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో (Machareddy) యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా కొరత తీర్చాలంటూ మాచారెడ్డి ఎక్స్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. సరిపడా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండలంలోని తీలేరు సహకార సంఘానికి గురువారం 900 బస్తాల యూరియా రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అధికారులు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.
BRS Medak | కాళేశ్వరంపై సీబీఐ విచారణకు నిరసనగా సోమవారం మెదక్ జిల్లా శంకరంపేట్ ఆర్ మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం చేసి నివాళులర్పించారు.
తమ ఊరిలో ఊర పందులతో ప్రాణాలు పోతున్నాయని, తమ పిల్లలకు వ్యాధులు వస్తున్నాయని, అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన దిలావర్పూర్ గ్రామస్తులు శనివారం ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహి�
యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొటూ, శుక్రవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ చౌరస�