నీట్ ప్రశ్న పత్రం లీక్ వెనుక ఉన్న వారిని శిక్షిస్తామని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ పోలీసులతో హింసాత్మక ఘర్షణలు జరిగిన మరుసటి రోజు మంగళవారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి చెందిన వేలాది మద్దతుదారు
ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణ పనులకు అనుమతులు వెంటనే నిలిపి వేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి వ�
నమస్తే తెలంగాణ జర్నలిస్ట్, ఫోటో గ్రాఫర్లపై దాడికి నిరసనగా నారాయణపేట జిల్లా కృష్ణా మండలం టై రోడ్డు వద్ద జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా నేటికి ప్రారంభించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి శనివారం ఫ్లై ఓవర్ వద్ద స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర�
రైతుల ఉసురుపోసుకుంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వానికి భవిష్యత్లో పుట్టగతులుండవని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, అడ్హాక్ కమిటీ మండల సమన్వయకర్త పరుపాటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
మండలంలోని ఖాజీపూర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఇసుక క్వారీని రద్దు చేయాలని గ్రామస్తులు, రైతులు కొన్ని
రేవంత్రెడ్డి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన విరమించుకుని వెంటనే గోదావరి జలాలను పంపుల ద్వారా ఎత్తిపోసి, ప్రాజెక్టులు నింపాలని, కరువులో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకుని అండగా నిలబడాల్సిన అవసరం ఉందని బీఆ�
మల్కాజిగిరి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల సర్వే నంబర్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి డిమాం�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడుభూముల వ్యవహారంలో ఆటవీశాఖ ఆధికారులతీరు సరైందికాదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. కెరమెరి మండలం సుర్దాపూర్ శివారులోని భూ మిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొ�
మండలంలోని వాలేగాం శివారులోని ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమ పట్టాలు పొందారని, రీ సర్వే చేసి విచారణ చేపట్టాలని భైంసా-బాసర మార్గంలోని దేగాం వద్ద జాతీయ రహదారిపై పలువురు గ్రామస్తులు రాస్తారోకో చేశారు.
సింగరేణిలో 12వ వేజ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసి, వేతన సవరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జాక్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఇల్లెందులో �
యూరియా యాప్ను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. శనివారం యూరియా దొరక్క కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో రైతులు రైతు వేదికలో ఫర్నిచర్ను ధ్�
మండలంలోని గండ్రవాని గూడెం ఐకేపీ కేంద్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నిలిపివేతను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం మండల పరిధిలోని కుకడం వద్ద నారట్పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర�