ఆస్ట్రేలియా హై కమిషనర్తో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఆస్ట్రేలియా హై కమిషనర్ బార్రీ ఓఫారెల్ను కలిశారు. ఆస్ట్రేలియా- భారత్ సమగ్ర వ్యూహాత్యక భాగస్వామ�
Dharmendra Pradhan: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్గాంధీ దగ్గర డాంబికం పొంగి పొర్లుతున్నదని, ఆయన తనకు లేని
Dharmendra Pradhan: ఇవాళ్టి నుంచి ఆఫ్లైన్ బోధన మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
యెడియూరప్ప వారసుడెవరో | కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యెడియూరప్ప రాజీనామా చేయడంతో.. ఇప్పుడు కొత్త సీఎంపై అందరి దృష్టి నెలకొన్నది. మరో వైపు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో �
న్యూఢిల్లీ, జూలై 26: జేఈఈ-అడ్వాన్స్డ్ను అక్టోబర్ 3న నిర్వహిస్తామని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పరీక్షను నిర్వహిస్తామని ప్రధాన్ ట్విటర్లో పేర�
జేఈఈ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పు | జేఈఈ మెయిన్ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షలు ఆగస్ట్ 26, 27, 31, సెప్టెంబర్ ఒకటి, రెండు తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్ర�
ఢిల్లీ,జూలై :కేంద్ర విద్యాశాఖ చేపట్టిన ‘డిజిటల్ ఎడ్యుకేషన్’ పురోగతిపై ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్ష నిర్వహించారు. పీఎం ఈ-విద్య, నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ (ఎన్డీఈఏఆర్), స్వ
న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – NEET (UG) 2021, సెప్టెంబర్ 12న దేశ వ్యాప్తంగా జరుగుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్ర�
పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్రమంత్రి ఏమన్నారంటే? | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా కష్టకాలంలో ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పెట్రో ధరల పెంపు: ప్రధాన్ న్యూఢిల్లీ, జూన్ 13: పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల సామాన్యప్రజలకు కష్టం కలిగిస్తున్నదని, అయితే సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు అది తప్పట్లేదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేం�
న్యూఢిల్లీ: ప్రకాశ్ జావడేకర్ తర్వాత మరో కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలపై ధ్వజమెత్తారు. బాధ్యత గల దేశప్రజలు ప్రధాని మోదీతో కలిసి దేశ ఆర్థికవృద్ధికి ఇంటినుండే పనిచేస్తూ కృషి చేస్తున్నార
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రారంభం నుంచీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే రానున్న రోజుల్లో వీటి రేట్లు మరింత తగ్గుతాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేం�
న్యూఢిల్లీ: ధరల ప్రాతిపదికన విదేశాల నుంచి ముడి చమురు విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ధరలను నియంత్రించడానికి ముడి చమురు ఉత�