నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, విద్యార్థుల మృతి ఘటనపై శామీర్ పేటలోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారం ఎదుట పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తూ కేంద్ర ప�
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై నిరంకు�
విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడొద్దని, నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో �
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వం లాఠీచార్జి చేయడం దారుణమని, విద్యార్థులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు
ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం సరికాదని, లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యా�
Minister Resigned : జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల నడుమ కేంద్రమంత్రి హఠాత్తుగా రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే రిజైన్ లెటర్ను ఆమోదించారు. అసలు కారణమేంటో తెలుసా..?
Sonam Wangchuk : మూడేళ్ల క్రితం విద్యామంత్రిని అభిమానించిన సోనమ్.. మొదట్లో ప్రధాన్ రాజీనామాకు పట్టుపట్టినా.. చివరకు ఆ డిమాండ్ను వదిలేశారు. అయినా సరే ఆయన దీక్షను వృథా కావొద్దని జెన్జీలు, నీట్ బాధితులు మరింత గట్టిగ
నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీ ఏ) ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన �
Parliament: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఇవాళ విపక్షాలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టాయి. నీట్ పేపర్ లీకేజీ ఘటన నేపథ్యంలో విపక్షాలు ఈ డిమాండ్ చేస్తున్న విషయం తె
ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువైన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. 1997లో విద్యార్థి నాయకుడిగా చేసిన రాజయాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అప్పట్లో ఒడిశా సచివాలయం బయట దాదాపు 1,500 మంది విద్యార్థులత�
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం దుర్మార్గమని పలువురు వక్తలు అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలక
ఢిల్లీలో జరుగుతు న్న కేంద్ర అరాచకాలపై సుప్రీంకోర్టు, హైకోర్టులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బా�