Coaching Centre Tragedy : ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Dharmendra Pradhan | గత ఏడేళ్లలో పేపర్ లీకేజీలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) స్పష్టం చేశారు.
Vinod Kumar | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ లేఖ రాశారు. ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ ఆఫ్-క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్ లేదా �
Dharmendra Pradhan | ఒడిశాలో బీజేపీ నిర్వహించిన ఓ వేడుకలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒడిశా ముఖ్యమంత్రిను పూరీలో కొలువైన జగన్నాథుడి పోల్చారు. అంతటితో ఆగకుండా మరో ఇద్దరు మ
ఇటీవల వాయిదా పడిన నీట్-పీజీ పరీక్ష కొత్త షెడ్యూల్ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) రెండు రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం వెల్లడించారు.
NEET | నీట్ వ్యవహారం పార్లమెంట్కు చేరింది. కేంద్ర విద్యశాఖ మంత్రి (Education Minister) ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో సభలో ప్రతిపక్ష సభ్యులు నీట్ నినాదం చేశారు. ‘నీట్�
నీట్, యూజీసీ నెట్ పేపర్ లీకులపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, పరీక్షల్లో అక్రమాల కట్టడికి (Exam Leak) ఉద్దేశించిన చట్టాన్ని కేంద్రప్రభుత్వం నోటిఫై చేసింది. ప్రభుత్వ పరీక్షల (అక్రమాల
నీట్లో అక్రమాల ఆరోపణలతో 24 లక్షల మంది విద్యార్థుల భవిత ఆందోళనలో ఉన్న వేళ, ఇవే అక్రమాల ఆరోపణలతో యూజీసీ-నెట్ పరీక్షనూ రద్దు చేయడం పట్ల విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల �
Dharmendra Pradhan | యూజీసీ-నెట్ పేపర్ లీకేజీ, నీట్ అవకతవకలపై వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
నీట్ లీకేజీ లక్షలమంది విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తున్న అంశం. దాన్ని పరిష్కరించాల్సిందిపోయి అసలది సమస్యే కాదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణం.
NEET Row : నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు నిర్ధారణ అయితే బాధ్యులైన ఎన్టీఏ అధికారులను ఉపేక్షించేది లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. నీట్ పరీక్షల విషయంలో ప్రభుత్వం పారదర్శకం