Dharmendra Pradhan | కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) సోమవారం ఉదయం పితాంపురలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రిఫెషనల్ స్టడీస్ (Vivekananda Institute of Professional Studies)కు ఢిల్లీ మెట్రోలో వెళ్లారు.
రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్ధలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ విదేశీ క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నాయి. భారత విద్యా సంస్ధల నైపుణ్యాలను దేశ సరిహద్దుల వెలుపల విస్తరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీస
న్యూఢిల్లీ: ఐఐటీలు సత్తా చాటాయి. కేంద్ర విద్యాశాఖ రిలీజ్ చేసిన ఈ యేటి ఇండియా ర్యాంకింగ్స్లో ఐఐటీలే హవా కొనసాగించాయి. ఉత్తమ విద్యా సంస్థల ఓవరాల్ ర్యాంకింగ్స్లో ఐఐటీ మద్రాసు టాప్ ప్లేస్లో నిలి�
IIT Hyderabad | ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు గాను కందిలోని ఐఐటీ హైదరాబాద్లో బీవీఆర్ మోహన్రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ (సీయంట్)ను ఏర్పాటు చేయనున్నారు.
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా కింద 10 సీట్లను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఎంపీలు లెటర్ జారీ చేసిన వారికి స్కూళ్లలో 10 మంది విద్యార్థులకు సీట్లు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ క�
ఆస్ట్రేలియా హై కమిషనర్తో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఆస్ట్రేలియా హై కమిషనర్ బార్రీ ఓఫారెల్ను కలిశారు. ఆస్ట్రేలియా- భారత్ సమగ్ర వ్యూహాత్యక భాగస్వామ�
Dharmendra Pradhan: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్గాంధీ దగ్గర డాంబికం పొంగి పొర్లుతున్నదని, ఆయన తనకు లేని
Dharmendra Pradhan: ఇవాళ్టి నుంచి ఆఫ్లైన్ బోధన మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
యెడియూరప్ప వారసుడెవరో | కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యెడియూరప్ప రాజీనామా చేయడంతో.. ఇప్పుడు కొత్త సీఎంపై అందరి దృష్టి నెలకొన్నది. మరో వైపు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో �
న్యూఢిల్లీ, జూలై 26: జేఈఈ-అడ్వాన్స్డ్ను అక్టోబర్ 3న నిర్వహిస్తామని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పరీక్షను నిర్వహిస్తామని ప్రధాన్ ట్విటర్లో పేర�
జేఈఈ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పు | జేఈఈ మెయిన్ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షలు ఆగస్ట్ 26, 27, 31, సెప్టెంబర్ ఒకటి, రెండు తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్ర�
ఢిల్లీ,జూలై :కేంద్ర విద్యాశాఖ చేపట్టిన ‘డిజిటల్ ఎడ్యుకేషన్’ పురోగతిపై ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్ష నిర్వహించారు. పీఎం ఈ-విద్య, నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ (ఎన్డీఈఏఆర్), స్వ