CJP protest : నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ సీజేపీ చేపట్టిన ఆందోళనలో విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో గాయపడ్డ విద్యార్థులకు సంఘీభావంగా, కేంద్ర విద్యా
Srinivas Goud | నీట్లో జరిగిన అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు , పేపర్ లీక్ చేసే వారికీ కఠిన శిక్షలు పడే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి�
దేశంలో 22లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమైనట్టుగా ప్రజలు భావిస్తున్నారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు చేస్�
నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు చేసిన విద్యార్థులపై శిక్షాత్మక, ప్రతీకార చర్యలు తీసుకోవద్దంటూ పర్యావరణ ఉద్యమకారుడు వాంగుచుక్ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయ�
Rahul Gandhi | గత పదేళ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని ఆయన విమర్శించారు. దేశంలోని విద్యా వ్యవస్థను లోపభూయిష్టంగా తీర్చిదిద్దారంటూ కేంద్ర ప�
Dharmendra Pradhan: రాజకీయ పావులుగా విద్యార్థులను రాహుల్ గాంధీ వాడుకుంటున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశం తర్వాత ఆయన తొలిసారి స్పందించారు. ప్రధాని నివాసం ముందు రాహుల
Lok bhavan | నీట్ స్కాం కారణంగా విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఢిల్లీ విద్యార్థుల నిరసన సెగ హైదరాబాద్ను తాకింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార
Mahua Moitra | ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతం నేపథ్యంలో కేంద్ర విద్యామంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhaan) పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (TMC MP) మహువా మొయిత్రా (Mahua Moitra) సెటైర్లు వేశారు. రాజీనామా లేఖ ఎలా రాయాలో ఆయనకు బహు�
Rahul Gandhi : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రధాని ఇంటి ముందు బైఠాయించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi )ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నీట్ పోటీ పరీక్షల లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ ప్రధాన రహ�
దేశవ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రొఫెసర్ కాశీం డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లకేజీ కావడంతో న
నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం పార్లమెంట్ మార్చ్ చేపడుతోంది.
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆదివారం పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. కొత్తగూడెం బస్ట�
దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో పడిందని, ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్త