నీట్ పోటీ పరీక్షల లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ ప్రధాన రహ�
దేశవ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రొఫెసర్ కాశీం డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లకేజీ కావడంతో న
నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం పార్లమెంట్ మార్చ్ చేపడుతోంది.
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆదివారం పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. కొత్తగూడెం బస్ట�
దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో పడిందని, ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్త
మోదీ ప్రభుత్వ మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ త్వరలో జరిగేలా కనిపిస్తున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ చేపట్టవచ్చని అధికార పక్షంనుంచి సంకేతాలు అందుతున్నాయి. కేంద్ర మం
వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్'తో పాటు ఇతర పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు.
పోటీ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా శుక్రవారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో లక్నోలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతోపాటు నిరస
నీట్-యూజీ పేపర్ లీక్ సహా విద్యా వ్యవస్థలో నెలకొన్న వైఫల్యాలకు బాధ్యత ఎవరు వహిస్తారన్నది తేల్చాలని సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు దీప్కే అన్నారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ �
INDIA Bloc Meeting: ఇండియా కూటమికి చెందిన నేతలు ఇవాళ ఢిల్లీలో మీటింగ్ నిర్వహించారు. అయిదు అంశాలపై ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి కలుసుకోవాలని తీర్మానించారు. సర్ ప్రక్రియపై సీజేఐకి
మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇస్తారా అని యువత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీబీఎస్, నీట్ తదితర పరీక్షల్లో అవకతవకలపై ప్రభుత్వ తీరుని నిరసించారు.
సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సంసిద్ధమవుతున్నది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో జంతర్�
జాతీయ స్థాయి పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు సోమవారం ఢిల్లీలో ధర్నా నిర్వహించాయి. కేంద్ర విద్యా శాఖ కార్యాలయం బయట జరిగిన ఈ �