తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ సంబురాలు దేశ విదేశాల్లో కూడా అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ మురిసేలా అమెరికాలోని డల్లాస్ స్థిరపడ్డ ధర్మపురి కి చెందిన మహిళలు ఒక్కచోట చేరి బతుకమ్మ సంబుర�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్
ధర్మపురి, సెప్టెంబర్ 02: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజల దృష్టి మరల్చేందుకే కాళేశ్వరంపై సీబీఐ (CBI) దర్యాప్తు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామలు అడుతున్నాడని డీసీఎమ్మెస్ చైర్మన�
ఎన్నికల్లో హమీ ఇచ్చిన మేరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆరు గ్యారంటీలు తప్పని సరిగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ క్కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం లిం�
Crocodile | ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. సరిగ్గా 20 రోజుల క్రితం భక్తులు స్నానాలు చేసే ప్రదేశంలోనే భక్తులకు చిన్న సైజు మొసలి కనిపించింది.
Akkapalli Cheruvu | జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. ప్రధాన చెరువులన్నీ నిండుకుండలా మారాయి. పూర్తిగా నిండిన అక్కపెల్లి చెరువు మత్తడి దూకుతున్నది.
చల్లదనం కోసం ఇన్నాళ్లూ హిల్ బాటపట్టిన పర్యాటకులను ఇప్పుడు స్థానికంగానే జలపాతాలు ఆకర్షిస్తున్నాయి. గతంలోనైతే బాగా తెలిసిన కుంటాల, బోగతా వంటి వాటికి వెళ్లేవారు ఇప్పుడు స్థానికంగానే ధర్మపురి మండలం ఆక్సా�
ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పోలీసులు ప్రజలతో మమేకమవుతున్నారు. ఒకప్పటి పోలీసుల్లా కాకుండా ఇప్పటి పోలీసుల్లో సేవాభావం పెరిగిపోతున్నది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు అపస్నహస్తం అందించేందుకు ఎల్�
Dharmapuri : ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) విధానం మూడరోజుల ముచ్చటగా మారింది. ఆగస్టు 1న ఆడంబరంగా ప్రారంభమైన ఈ వ్యవస్థ.. అంతలోనే నీరుగారిపోయింది.
ధర్మపురి నుండి కమలాపూర్ రోడ్డులో గల పెట్రోల్ బంక్ సమీపంలో గల పోచంపంపు ఏరియాలో ఉన్న పంటపొలాల్లో చిరుతపులి కలకలం సృష్టించింది. రెండు, మూడు రోజుల నుండి ఈ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లుగా రైతులు గుర్
Gold theft | ధర్మపురిలో బస్ దిగాక పోచమ్మ గోదావరి వరకు ఆటో కావాలని అక్కడున్న ఆటోవాలాల్ని అడిగింది. రూ.50 కిరాయి అనడంతో ఎక్కువ అనుకొని నడిచి వెలదామని బయలుదేరింది. అయితే వృద్ధురాలి వెనకాలే ఫాలో అవుతున్న ఓ 40 ఏళ్ల వ్యక�
బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన మందపల్లి నరసవ్వ (79) అనే వృద్ధ మహిళ అనుకోకుండా గ్రామం నుంచి తప్పిపోయి కనిపించకుండా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి గాల�
ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. గోదావరి ఒడ్డున ఓ బండరాయిపై శనివారం సేదతీరుతున్నట్లు గా భక్తులకు మొసలి ప్రత్యక్షమైంది. శ్రావణమాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో నదికి స్నానానికి వస్�
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేను అర్హుడిని కాదా సారూ... అంటూ ఓ దివ్యాంగుడు గురువారం ధర్మపురిలో జరిగిన బీసీ అభినందన సభలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మొరపెట్టుకున్నాడు.
ధర్మపురి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జియో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ధర్మపురికి చెందిన గడిపెల్లి గోపాల్ అనే వ్యక్తి ఓ టెంట్ హౌజ్ లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే సోమవారం త�