Dharmapuri | భక్తి శ్రద్ధలకు ప్రతీకగా నిలిచే ఓ సంఘటన ధర్మపురి క్షేత్రంలో చోటుచేసుకుంది. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన మామిడాల వెంకటేశ్- శారద దంపతులు.. తమ గ్�
Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు తరలివెళ్లి.. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు.
పేద విద్యార్థుల చదువుకు తోడ్పడాలనే లక్ష్యంతో మిత్రబృందం చూపిన ఔదార్యం అందరి మనసులను హత్తుకున్నది. విద్యకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్�
రైతునుంచి సన్నరకం ధాన్యం తీసుకొని వాటికి దొడ్డు రకం పేరిట ట్రక్ షీట్ ఇచ్చి మోసానికి పాల్పడుతూ కలెక్టర్ కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరితే చే
జగిత్యాల జిల్లాలో మూడోవిడత లో ఎన్నికలు జరుగునున్న ఆరు మండలాల పరిధిలో సోమవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రచారం ముగిసింది. ఎన్నికల నిబంధనల మేరకు పోలింగ్. సమయానికి 44గంటల ముందు నుంచే బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగిం�
గ్రామపంచాయితీ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ప్రజాస్వామ్య పద్దతిలో ఓటు హక్కు పాధాన్యతపై అవగాహన కల్పించేలా ధర్మపురి పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన మాక్ పోలి�
బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామశివారులో మద్దునూర్ కు చెందిన గొల్లపెల్లి జగ్గయ్యకు చెందిన ద్విచక్రవాహనం ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల రన్నింగ్లోనే మంటలు చెలరేగి నిప్పులు చిమ్ముతూ కాలిబుగ్గిపాలై�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో కీలక మలుపుగా నిలిచిన తెలంగాణ దీక్ష విజయ్ దివస్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ధర్మపురి పీఏసీఎస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
మూడో విడతలో నిర్వహించే గ్రామ పంచాయితీ ఎన్నకల నేపథ్యంలో పోలింగ్ కు అవసరమయ్యే ఎన్నికల సామగ్రిని సిబ్బందికి సిద్ధంగా ఉంచినట్లు ఎంపీడీఓ నరేశ్ తెలిపారు. మండలంలోని 25ఆర్వో, 224 పీఓలకు సంబందించి ఎన్నికల సిబ్బంది
ధర్మపురి లో ప్రతీ శనవారం వారసంత జరుగుతుంది. అయితే గతంలో చింతామణి చెరువు కట్టపై, దేవాలయానికి, గోదావరికి వెల్లే రోడ్లపై మరియు ఖాళీ స్థలంలో వారసంత జరిగేది. ఇలా వారసంత నిర్వహించడం ఇటు రైతులకు, అటు వ్యాపారులతో
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ - మద్దునూర్ గండి గుట్ట పై గుప్తనిధుల కోసం జరుగుతున్న అనుమానాస్పద బ్లాస్టింగులు తిమ్మాపూర్, రాయపట్నం, మద్దునూర్ గ్రామాల్లో కలకలం రేపుతున్నాయి.