బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామశివారులో మద్దునూర్ కు చెందిన గొల్లపెల్లి జగ్గయ్యకు చెందిన ద్విచక్రవాహనం ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల రన్నింగ్లోనే మంటలు చెలరేగి నిప్పులు చిమ్ముతూ కాలిబుగ్గిపాలై�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో కీలక మలుపుగా నిలిచిన తెలంగాణ దీక్ష విజయ్ దివస్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ధర్మపురి పీఏసీఎస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
మూడో విడతలో నిర్వహించే గ్రామ పంచాయితీ ఎన్నకల నేపథ్యంలో పోలింగ్ కు అవసరమయ్యే ఎన్నికల సామగ్రిని సిబ్బందికి సిద్ధంగా ఉంచినట్లు ఎంపీడీఓ నరేశ్ తెలిపారు. మండలంలోని 25ఆర్వో, 224 పీఓలకు సంబందించి ఎన్నికల సిబ్బంది
ధర్మపురి లో ప్రతీ శనవారం వారసంత జరుగుతుంది. అయితే గతంలో చింతామణి చెరువు కట్టపై, దేవాలయానికి, గోదావరికి వెల్లే రోడ్లపై మరియు ఖాళీ స్థలంలో వారసంత జరిగేది. ఇలా వారసంత నిర్వహించడం ఇటు రైతులకు, అటు వ్యాపారులతో
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ - మద్దునూర్ గండి గుట్ట పై గుప్తనిధుల కోసం జరుగుతున్న అనుమానాస్పద బ్లాస్టింగులు తిమ్మాపూర్, రాయపట్నం, మద్దునూర్ గ్రామాల్లో కలకలం రేపుతున్నాయి.
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు జగిత్యాల జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు నార్కోటిక్స్, కొకైన్, గంజాయిలాంటి నిషేదిత మత్తుపదార్థాలను గుర్తి�
ధర్మపురిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్య నిర్వహణ సరిగాలేక పరిస్థితి అధ్వాన్నంగా మారింది. రోడ్లు, వీదులు, డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. దోమలు వృద్ధి చెంది ప్రజలు త్రీవ ఇబ్బందులు �
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రతిభావంతులైన వారికి జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో అచీవర్స్ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ జలవిహార్ వేదికగా నిర్వహించారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ధర్మపురికి
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ సంబురాలు దేశ విదేశాల్లో కూడా అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ మురిసేలా అమెరికాలోని డల్లాస్ స్థిరపడ్డ ధర్మపురి కి చెందిన మహిళలు ఒక్కచోట చేరి బతుకమ్మ సంబుర�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్
ధర్మపురి, సెప్టెంబర్ 02: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజల దృష్టి మరల్చేందుకే కాళేశ్వరంపై సీబీఐ (CBI) దర్యాప్తు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామలు అడుతున్నాడని డీసీఎమ్మెస్ చైర్మన�
ఎన్నికల్లో హమీ ఇచ్చిన మేరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆరు గ్యారంటీలు తప్పని సరిగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ క్కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం లిం�
Crocodile | ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. సరిగ్గా 20 రోజుల క్రితం భక్తులు స్నానాలు చేసే ప్రదేశంలోనే భక్తులకు చిన్న సైజు మొసలి కనిపించింది.
Akkapalli Cheruvu | జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. ప్రధాన చెరువులన్నీ నిండుకుండలా మారాయి. పూర్తిగా నిండిన అక్కపెల్లి చెరువు మత్తడి దూకుతున్నది.