వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం (Karthika Masam) చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజన్న సన్నిధిలో కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చ�
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులకు సేవలందించేందుకు ఉండే దేవస్థానం అధికారులు సిబ్బంది విధులు నిర్వహించడంలో అలసత్వం చూపిస్తూ అక్రమాలకు పాల్పడితే ఎంతవారినైనా ఉపేక్షించేది లేదంటూ ఈవో చంద్�
Vemulavada | వేములవాడకు(Vemulavada )సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) వస్తున్న సందర్భంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులకు రాజన్న దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ప్రధాన ద్వారం మూసివేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలు శుక్రవారం కార్తీక శోభను సంతరించుకున్నాయి. వేములవాడ రాజన్న ఆలయం, ధర్మపురి నృసింహ క్షేత్రం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందాయి.
శివకేశవులకు ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తిక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలు కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే మహిళా భక్తులు కార్తిక స్నానమాచరించిన అనంతరం ఎంతో భక�
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం రెండో సోమవారం పరమశివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాక ఉత్తర దక్షిణాది రాష్ట్ర�
Yadagirigutta | కార్తీక మాసం (Kaarthika masam) నేపథ్యంలో యాదగిరిగుట్టలో (Yadagirigutta) భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహుని దివ్య క్షేత్రం లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. బ్రహ్మోత్సవాలను నంబి వం శస్థులు నేటి(గురువారం) నుంచి నిర్వహిం చనున్నారు. వారు మాత్రమే స్వామి వారి నిత్య కైంక�
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం తొలి సోమవారం పరమ శివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుండే కాక ఉత్తర దక్షిణాది రాష్ర్టా�
Telangana | కార్తీకమాసం (Kartika Masam) తొలి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడతోపాటు (Vemulawada) ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
: తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు. ఆదివారం శ్రీవారి ఉచిత దర్శనానికి 25 గంటల సమయం పట్టింది.