శ్రీశైలం (Srisailam) శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కనుమ పండుగ నేపథ్యంలో దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటు�
Mahabubnagar | తిరుమల ఘటన బాధాకరమని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో గల వేంకటేశ్వర స్వామి
Yadagirigutta | యాదగిరిగుట్టలో(Yadagirigutta) వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
Vaikunta Ekadashi | రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీ�
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట (Stampede) జరగడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మరో 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.
last day of the year 2024 | 2024 ఏడాది ముగింపు దశకు చేరింది. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త ఏడాది వేళ దేశంలోని ఆలయాలకు భక్తులు (Devotees) పోటెత్తారు (last day of the year 2024).
Srinivas Goud | తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులు, రాజకీయ నేతలందరినీ ఒకేలా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమేని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ స్వీ