మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజన్నకు కోడెలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకోవడానికి బుధవారం వేకువజామునే పె�
ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో (Maha Kumbh Mela) ఆరోది, చివరిదైన అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంఘమానికి తరలివస్తున్నారు. దీంతో గంగానదీ తీరం భ
Kollapur | పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఎల్లమ్మ తల్లి పండుగలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఏనుగులు బీభత్సం (Elephant attack) సృష్టించాయి. మండలంలోని గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడిచేశాయి. దీంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
Devotees Vehicle | బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నూతన వాహనాన్ని ప్రారంభించారు.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగింపు దశకు చేరుకుంది.
Medak Church | సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రావడంతో మెదక్ చర్చి లోపలి ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు పాల్గ�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు నిత్యం యాత్రికులు వరదలా పోటెత్తుతున్నారు. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్ల మందికిపైగా యాత్రికులు పుణ్య స్
Minister Seethakka | మినీ మేడారం జాతరకు వెళ్లిన మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సీతక్క సమ్మక్క, సారలమ్మ దర్శనానికి రావడంతో ప్రోటోకాల్ పేరిట గంటల కొద్ది భక్తులను ఎండలో నిలబెట్టారు. ద
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు (Maha Kumbh) భక్తుల తాకిడి పెరిగింది. మాఘ పౌర్ణమి నేపథ్యంలో పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. బుధవారం తెల్లవా�