Medak Church | సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రావడంతో మెదక్ చర్చి లోపలి ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు పాల్గ�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు నిత్యం యాత్రికులు వరదలా పోటెత్తుతున్నారు. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్ల మందికిపైగా యాత్రికులు పుణ్య స్
Minister Seethakka | మినీ మేడారం జాతరకు వెళ్లిన మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సీతక్క సమ్మక్క, సారలమ్మ దర్శనానికి రావడంతో ప్రోటోకాల్ పేరిట గంటల కొద్ది భక్తులను ఎండలో నిలబెట్టారు. ద
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు (Maha Kumbh) భక్తుల తాకిడి పెరిగింది. మాఘ పౌర్ణమి నేపథ్యంలో పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. బుధవారం తెల్లవా�
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ (Kamanpur) మండలంలోని స్వయంభూగా నల్ల రాతి బండ పై ‘వరాహ’ రూపంలో వెలిసిన ఆదివరాహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకుంది. స్వామి వారి క్షేత్రం చుట్టూ ప్రదక్షణాలు చేసి, అలాగే ఆ�
మద్నూర్ మండల కేంద్రం నుంచి నసురుల్లాబాద్ మండలం నెమలి సాయిబాబా ఆలయానికి భక్తులు పాదయాత్రగా (Padayatra) తరలి వెళ్లారు. ఆదివారం ఉదయం మద్నూర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి చేసి బాబా పల్లకి వెంట నడుచుక�
Errupalem | తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానానికి హైదరాబాద్ వాసి నర్సింగోజు షాహంక్- కావ్య దంపతులు రూ.1,00,016 విరాళం అందజేశారు.
నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు జాతర (Cheruvugattu Jatara) అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. పార్వతీ సమేత జడల రామేలింగేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న
Tirumala | రథ సప్తమి వేడుకల సందర్భంగా తిరుమలలో భక్తులు స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. రథ సప్తమి రోజున ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ వాహనాల్లో భక్తులకు స్వామివారు కనువిందు చేయనుండడంతో భక్తు�
Vemulawada | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం వసంత పంచమి(Vasantha Panchami) సందర్భంగా భక్తులతో(Devotees) పోటెత్తింది.