పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ (Kamanpur) మండలంలోని స్వయంభూగా నల్ల రాతి బండ పై ‘వరాహ’ రూపంలో వెలిసిన ఆదివరాహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకుంది. స్వామి వారి క్షేత్రం చుట్టూ ప్రదక్షణాలు చేసి, అలాగే ఆ�
మద్నూర్ మండల కేంద్రం నుంచి నసురుల్లాబాద్ మండలం నెమలి సాయిబాబా ఆలయానికి భక్తులు పాదయాత్రగా (Padayatra) తరలి వెళ్లారు. ఆదివారం ఉదయం మద్నూర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి చేసి బాబా పల్లకి వెంట నడుచుక�
Errupalem | తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానానికి హైదరాబాద్ వాసి నర్సింగోజు షాహంక్- కావ్య దంపతులు రూ.1,00,016 విరాళం అందజేశారు.
నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు జాతర (Cheruvugattu Jatara) అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. పార్వతీ సమేత జడల రామేలింగేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న
Tirumala | రథ సప్తమి వేడుకల సందర్భంగా తిరుమలలో భక్తులు స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. రథ సప్తమి రోజున ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ వాహనాల్లో భక్తులకు స్వామివారు కనువిందు చేయనుండడంతో భక్తు�
Vemulawada | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం వసంత పంచమి(Vasantha Panchami) సందర్భంగా భక్తులతో(Devotees) పోటెత్తింది.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) సర్వం సిద్ధం చేసింది. తిరుమల కొండపై బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత వైభవోపేతంగా జరిగే రథసప్తమి వేడుకలకు భారీగా
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. వసంత పంచమి నేపథ్యంలో మహాకుంభ మేళాకు (Maha Kumbh Mela) భారీగా తరలివచ్చారు. మూడోది, చివరి అమృత్ స్నాన్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి చేరుక�
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jatara) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. రెండో రోజైన గురువారం గిరిజన సంప్రదాయ వేడుకకు భక్తులు పోటెత్తారు. నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేం
Siddipet | సిద్దిపేట(Siddipet) జిల్లా కోహెడ మండలంలోని కూరెల్ల, తంగల్లపల్లి, గుండారెడ్డిపల్లి, బస్వాపూర్ గుట్టల్లో బుధవారం జరిగిన ప్రతాప రుద్ర సింగరాయ జాతర(Singaraya Jatara) వైభవంగా జరిగింది.