Vikarabad | కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ సమీపంలోని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు.
Edupayala | ఆదివారం సెలవు దినం కావడంతో సుధీర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం ఏడుపాయలకు భక్తులు భారీగా తరలివచ్చారు. వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
Srisailam | ఉగాది మహోత్సవాలకు శ్రీశైలంలో విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మార్చి 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే ఉగాది మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందన
నాచగిరి లక్ష్మీనరసింహస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి పర్యవేక్షణలో శ్రీసూక్తరుద్ర పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్�
మండల పరిధిలోని కుప్పానగర్ కొలువుదీరిన గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి 31వ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం ఉదయం అమ్మవారికి అభిషేకము, వడిబియ్యము, కుంకుమార్చన, మహా మంగళహారతి కార్యక్రమం నిర్వహించార�
Edupayala Temple | ఏడుపాయల వనదుర్గ భవాని మాతను దర్శించుకోవడానికి సెలవు దినాల్లో భక్తులు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుండి వేలాదిగా తరలి వస్తారు. సంబంధిత అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోడంతో భక్తులు తీవ్ర ఇబ్�
ఆలయాన్ని చేరుకోగానే భక్తులు సాధారణంగా చేసే ప్రక్రియ ప్రదక్షిణ. కేవలం ప్రదక్షిణలు చేయటం కోసమే గుడికి వెళ్లే భక్తులు కూడా ఉంటారు. తమ కోరిక తీరటం కోసం దైవానికి మొక్కే వాటిలో ప్రదక్షిణ కూడా ఒకటి. జాతకరీత్యా �
TTD | వేసవిలో తిరుమలను దర్శించుకునే భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను
అదనపు ఈవో ఆదేశించారు.
తిరుమలలో మార్చిలో జరుగనున్న కార్యక్రమాల వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు. మార్చి 7న తిరుకచ్చినంబి శాత్తుమొర, 9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల ప్రారంభం, 10న మతత్ర�
Kumbh Mela | కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాల ఆశీర్వాదాలతో హిందువులు పవిత్రంగా భావించే ప్రయాగ్రాజ్ మహా కుంభ మేళా శివరాత్రి పర్వదినమైన బుధవారం వైభవంగా ముగిసింది. ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా నిల�
మహా శివరాత్రిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయవర్గాలు రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించను
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది.
Kasi Vishwanath | మహా శివరాత్రి (Maha Shiv Ratri) పర్వదినం సందర్భంగా బుధవారం దేశంలోని శైవ క్షేత్రాలన్నీ (Lord Shiva temples) ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.