మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా సోమవారం వేదమంత్రాలు మధ్య వేద పండితులు నిర్వహించారు. సుందరగిరి ఆలయంలో చైర్మన్ సొల్లేటి శంకరయ్య పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించ�
Srisailam | శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించే ప్రతి భక్తుడికి కూడా తమ తీర్థయాత్ర పూర్తి సంతృప్తినివ్వాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భక్తులకు వసతి కల్పన, సౌకర్యవంతమైన దర్శనం, అన్నప్
Bhadrinath temple | ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని శ్రీ బద్రీనాథ్ ఆలయ (Shri Badrinath temple) ద్వారాలు ఈ నెల 4న తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
Kedarnath Dham: కేదార్నాథ్ ఆలయాన్ని ఓపెన్ చేశారు. ఉదయం ఏడు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచారు. ఛార్ధామ్ యాత్రికులకు సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్కమ్ చెప్పారు.
అత్యంత పవిత్రమైన కైలాస మానస సరోవర యాత్ర జూన్ నుంచి ఆగస్టు వరకు జరుగుతుందని విదేశాంగ శాఖ ప్రకటించింది. భక్తులను బృందాల వారీగా పంపించనున్నట్లు తెలిపింది. ఒక్కొక్క బృందంలో 50 మంది భక్తులు ఉంటారని, ఉత్తరాఖం�
Tanduru | బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం... భద్రేశ్వర స్వామి జాతర మహోత్సవం, శ్రీ భావిగి భద్రేశ్వరుని రథోత్సవం... భక్తజన హృదయ భాగ్యోత్సవం అంటూ తాండూరు పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Veerabhadreshwara Swamy Temple | భక్తులు కోరిన కోరికలు తీర్చే వీరభద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు ఇవాళ జహీరాబాద్ ఎమ్మెల్యే కొన్నింటి మానిక్ రావు హాజరయ్యారు. ఉత్సవాలకు కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తర�
Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. నిర్దేశిత బ్యాంకు బ్రాంచీల వద్ద రిజిస్ట్రేషన్ కోసం జనం క్యూకట్టారు. ఈసారి రెండు మార్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. గత ఏ�
వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించే తలనీలాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ గడువు ముగియడంతో ఆలయ అధికారులే సిబ్బంది ద్వారా భద్రపరుస్తుండగా, సీసీ కెమెరాల ఏర్పాటు సరిగా లేకపోవడం, ప్రత�