మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుషరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పులకించిపోతున్నారు. బుధవారం తెలంగాణ నలుమూలల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్�
మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి చెన్నూర్ మీదుగా కాళేశ్వరం వెళ్లి సరస్వతీ పుష్కర స్నానం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు చెన్నూర్ ఫారెస్ట్ టోల్గేట్ల వద్ద పోనూ రూ.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుషరాలకు జనం నీరాజనం పలికారు. మంగళవారం ఆరో రోజు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 70 వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా �
అరకొర సౌకర్యాల నడుమ కాళేశ్వరంలో (Kaleshwaram) సరస్వతీ పుష్కరాలు (Saraswathi Pushkaralu) ఐదో రోజుకు చేరుకున్నాయి. సోమవారం సందర్భంగా కాళేశ్వర క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు
కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలకు ఆదివారం నాలుగో రోజు భక్తులు పోటెత్తగా, సరైన వసతులు లేక ఇబ్బంది పడ్డారు. ఆలయంలో స్వామి వారి దర్శనానికి గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. విసుగు చెంది ఈవోకు వ్యతి
కాళేశ్వరంలో సర్వస్వతీ పుష్కరాల నిర్వహణ సరిగా లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ధర్మదర్శనం కోసం నిలబడిన భక్తుల క్యూలైన్ ఎంతకూ కదలకపోవడం.. అధికారి పార్టీ నాయకులు తమ అనుచరులు, బంధువులకు నేర
Medak Church | ఆదివారం కావడంతో మెదక్ చర్చికి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది భక�
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు వెళ్లిన భక్తులు ట్రాఫిక్ సమస్యతో విలవిల్లాడుతున్నారు. శనివారం మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 18 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Chardham Yatra | చార్ధామ్ యాత్ర ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత సీజన్తో పోలిస్తే ఈ సారి చార్ధామ్ యాత్రలో పాల్గొనే వారి సంఖ్య బాగా తగ్గిందని డెహ్రాడూన్కు చెందిన ఎస్డీసీ ఫౌండేషన�
మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా సోమవారం వేదమంత్రాలు మధ్య వేద పండితులు నిర్వహించారు. సుందరగిరి ఆలయంలో చైర్మన్ సొల్లేటి శంకరయ్య పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించ�
Srisailam | శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించే ప్రతి భక్తుడికి కూడా తమ తీర్థయాత్ర పూర్తి సంతృప్తినివ్వాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భక్తులకు వసతి కల్పన, సౌకర్యవంతమైన దర్శనం, అన్నప్
Bhadrinath temple | ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని శ్రీ బద్రీనాథ్ ఆలయ (Shri Badrinath temple) ద్వారాలు ఈ నెల 4న తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.