మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు వద్ద పద్మల్పురి కాకో(ఏత్మాసార్) ఆలయానికి వచ్చిన ఆదివాసులతో గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారింది. సోమవారం ఆలయ ఆవరణలో గుస్సాడీ దర్బార్లో వేలాది భక్తులు ప�
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆదిదంపతుల దర్శనాల కోసం వివిధప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధులు సందడిగా మరాయ
Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) ఆదివారం భక్తులతో(Devotees) సందడిగా మారింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పు
సెలవులు ముగిసినా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లనీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు. దీంతో టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటలు పపడుత�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కోసం స్వామివారికి అరగంట ఆలస్యంగా నైవేద్యం సమర్పించడంతో భక్తులు మండిపడ్డారు.
TTD EO | శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన(Garuda Seva) సేవను టీటీడీ అధికారుల
సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో జె.శ్యామల రావు అన్నారు.
Basara Ammavaru | నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం సరస్వతీ అమ్మవారు(Basara Ammavaru )కాత్యాయని( Katyayani) రూపంలో దర్శనం ఇచ్చారు. భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకారపూజలు జరిపించారు.
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna Temple) ఆదివారం భక్తులతో(Devotees) సందడిగా మారింది. స్వామి వారి ఉత్సవాలు ముగిసినప్పటికి పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ
Mallanna temple | రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి (Mallanna temple)వారి క్షేత్రం ఆదివారం భక్తులతో(Devotees) సందడిగా మారింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన శివ నా�