గ్రేటర్ వరంగల్లో స్మార్ట్సిటీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయడం చేతకాక బల్దియా అధికారులు చేతులేత్తేశారు. కొన్నింటిని తొలగించి, మరికొన్నింటిని సగానికి సగం కుదించారు. పదేళ్లుగా కొనసాగుతూ �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉన్నదని, ఇం దుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను మెచ్చే ప్
గెలిచిన సర్పంచ్లు గ్రామాల అభివృద్దే లక్ష్యం పని చేయాలని కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. నేరడిగొండ మండలంలోని నాగమల్యాల్ గ్రామానికి చెందిన ఏకగ్రీవంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక�
రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గెలిచిన సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపట్టాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్ సూచించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుత సర్కారు హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
పూలమ్మిన చోట కట్టెలమ్మిన పరిస్థితి ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తున్నది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని హంగులతో కళకళలాడిన పల్లెలు.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలయ్యాయి. ప్రభుత్వం మారిన మరుక్షణమ
రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లుగా కాంట్రాక్టర్లకు అరకొరగా బిల్లులు చెల్లిస్తుండడంతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల్లో రోడ్ల పనులు నిలిచిపోయా�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ప్రగతిపథంలో దూసుకెళ్లాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించాయి. పల్లెల విజయ సోపానాలు దేశం�
రాష్ట్రంలో సుమారు రూ.60 వేల కోట్లతో వివి ధ అభివృద్ధి పనులు ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ నుంచి దర్వేశిపుర�
రాష్ట్రంలో కమీషన్ల దందా వేళ్లూనుకుపోయింది..కేవలం ‘ముఖ్య’నేత వర్సెస్ మంత్రులే కాదు! చివరకు షాడోలు వర్సెస్ ప్రజాప్రతినిధుల మధ్య కూడా ఈ వాటాల దందా చిచ్చు రేపుతున్నది. నిన్నటికి నిన్న ‘ముఖ్య’నేతపై ఓ మంత్�
ప్రజాసమస్యలపై ప్రశ్నించడం యువత హక్కు అని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన ప్రతిఒక్కరికీ అండగా ఉంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భరోసా కల్పించారు. బిచ్కుందలో అభివృద్ధి పనులు చేపట్టాలని
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంత్రి కొండా సురేఖను కోరార�
కొడంగల్కు మంజూరైన అభివృద్ధి పనులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఊరుకోవద్దని.. సమిష్టిగా పోరాడుదామని కేడీపీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చిట్లపల్లి, ఖాజాఅహ్మద్పల్లి గ్రామాల్లో కేడీపీ జ�