KCR | దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఇంటిపెద్దను కోల్పోయి �
రాబోయే రెండు మూడేండ్లలో దేవరకొండ నియోజక వర్గంలోని డిండి ఎత్తిపోతల, పెండ్లిపాకల రిజర్వాయర్, నక్కలగండి తదితర పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్లను పూర్తి చేసి 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే �
రాజ్యాలు అంతరించినా, రాజులు గతించినా.. నాటి రాచరిక వ్యవస్థకు స్మృతి చిహ్నంగా నిలుస్తున్నది దేవరకొండ ఖిలా. సుమారు ఏడు వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఖిల్లా పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటక ప్రాంతంగా విలస�
ప్యానల్ స్పీకర్గా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ మొదటి రోజు వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల్లో శనివారం గవర్నర్ ఎంజెడాను చదివి వినిపించిన అనంతరం పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడించారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పదేండ్లలో దేవరకొండ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులతో కలిపి రూ.12వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశాం. దేవరకొండ మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మరోసారి రవీం
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Devarakonda, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Devarakonda, CM KCR, Praja Ashirvada Sabha, Devarakonda, KCR
మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అభిమాన నేత కేసీఆర్ను చూసేందుకు, ఏం చెప్తారో వినేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ట్రాక్టర్
CM KCR | డిండి ప్రాజెక్టు పూర్తయితే దేవరకొండ నియోజకవర్గం దరిద్రం పోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలతో లింక్ ఉంటది కాబట్టి రాబోయే కొద్ది రోజ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాను మరోసారి క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ (BRS) పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, కోదాడలో ఇప్పటికే ప్రజా ఆశీర్వద స
Minister Jagadish Reddy | దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేపట్టని విధంగా అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిన ఘనత
బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేసి, పేదలకు అందించిన ఘనత కేసీఆర్కే �
స్వరాష్ట్రంలోనే ఆర్టీసీ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నదని శాసన మండలి చెర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్డిపో వెనుక భాగంలో రూ.80 లక్షలతో నిర్మించిన మిన�
Sukhender Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందిందని, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ప్రభుత్వం పని తిరుపైన సంతృప్తిగా ఉన్నారన్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దే