పెద్దఅడిశర్లపల్లి : ఇటీవల కురుస్తున్న వర్షాలతో సాగర్కు వరద భారీగా చేరడంతో మండలంలోని ధర్మారేఖ్య తండా వాసు లు అజ్మాపురం శివారుల్లోని తమ భూముల వద్దకు పోవడానికి పేర్వాల వాగులో నిలిచిన వెనుక జాలలో నీటి తెప�
డిండి: డిండి ప్రాజెక్ట్ స్ఫిల్వే ముందు భాగంలో సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి నీటిలో జారి పడి ఇద్దరు ఇవకులు మృతి చెం దిన ఘటన ఆదివారం మండల కేంద్రంలో జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిన్న హైదరాబా�
దేవరకొండ: కేసీఆర్తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలం కుర్మేడ్కు చెందిన 20 మంది కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి �
డిండి: రైతు వేదికలు కర్షక దేవాలయాలని.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని చెర్కుపల్లిలో రూ.22లక్ష
దేవరకొండ: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం కొండమల్లేపల్లి మండలం ఏపూర్తండా గ్రామంలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్�
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పంచాయతీరాజ్ బీటీ రోడ్లు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. 13వ ఫైనాన్స్లో మంజూరై న �
దేవరకొండ: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతప�
దేవరకొండ: నియోజకవర్గంలోని డిండిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని మంగళవారం శాసన సభలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రస్తావించారు. డిండి మండల కేంద్రంలో సుమారు 70ఎకరాల విస్తీ ర్ణ�
కొండమల్లేపల్లి(దేవరకొండ): గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యతండాలో రూ.5 లక్ష
కంబాలపల్లిలో రెవిన్యూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో భూ సర్వే నిర్వహిస్తున్న అధికారులు త్వరలో అటవీ భూముల సమస్యలను పరిష్కరిస్తాం: ఆర్డీవో గోపీరామ్ చందంపేట: మండలంలోని కంబాలపల్లి, పాత కంబాలపల్లి, పోగిళ్ల గ్రామాల పరి
నేరేడుగొమ్ము(చందంపేట): ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాల అభివృద్ధికి అనే క నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్లు అన్నారు. ఆది
దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షే పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజ
చందంపేట: మండలంలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని సర్కిల్ తం�