ఉమ్మడి నల్లగొండ జిల్లాను మరోసారి క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ (BRS) పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, కోదాడలో ఇప్పటికే ప్రజా ఆశీర్వద స
Minister Jagadish Reddy | దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేపట్టని విధంగా అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిన ఘనత
బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేసి, పేదలకు అందించిన ఘనత కేసీఆర్కే �
స్వరాష్ట్రంలోనే ఆర్టీసీ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నదని శాసన మండలి చెర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్డిపో వెనుక భాగంలో రూ.80 లక్షలతో నిర్మించిన మిన�
Sukhender Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందిందని, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ప్రభుత్వం పని తిరుపైన సంతృప్తిగా ఉన్నారన్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దే
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్దే అధికారమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని పోలేపల�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో సేవలు నల్లగొండ ఇండస్ట్రియల్ పారులో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా సేవలను ప్రారంభ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 1.12 కోట్ల నగదు, రెండు కార్లు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించిన�
నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గిరిజన శాఖ నుంచి రూ. 27.05 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే దేవరకొండలోని తన క్యాంపు కార్యాలయంలో వి
Devarakonda to Yadagirigutta | దాదాపు 12 సంవత్సరాల తర్వాత నాంపల్లి మండల కేంద్రం నుంచి యాదగిరిగుట్టకు బస్సు సర్వీసు పునః ప్రారంభమైంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం, భువనగిరికి
పురాణాల్లో మాదిరిగా స్వయంవరం ప్రకటించి తనకు నచ్చిన పురుషుడి మెడలో కల్యాణమాల వేస్తానని చెప్పింది కథానాయిక కృతిసనన్. పెళ్లి గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు ఈ భామ పై విధంగా బదులిచ్చింది. మీ స్వయం
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘లైగర్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం�