ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్దే అధికారమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని పోలేపల�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో సేవలు నల్లగొండ ఇండస్ట్రియల్ పారులో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా సేవలను ప్రారంభ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 1.12 కోట్ల నగదు, రెండు కార్లు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించిన�
నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గిరిజన శాఖ నుంచి రూ. 27.05 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే దేవరకొండలోని తన క్యాంపు కార్యాలయంలో వి
Devarakonda to Yadagirigutta | దాదాపు 12 సంవత్సరాల తర్వాత నాంపల్లి మండల కేంద్రం నుంచి యాదగిరిగుట్టకు బస్సు సర్వీసు పునః ప్రారంభమైంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం, భువనగిరికి
పురాణాల్లో మాదిరిగా స్వయంవరం ప్రకటించి తనకు నచ్చిన పురుషుడి మెడలో కల్యాణమాల వేస్తానని చెప్పింది కథానాయిక కృతిసనన్. పెళ్లి గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు ఈ భామ పై విధంగా బదులిచ్చింది. మీ స్వయం
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘లైగర్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం�
Hidden gems in Telangana: కరోనా మహమ్మారి కారణంగా గత రెండేండ్ల నుంచి సరదాగా విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసేవాళ్ల సంఖ్య తగ్గిపోయింది. అయితే, ప్రస్తుతం వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్లు సమృద్ధిగా అందుబాట�
దేవరకొండ: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచారు. 2022 జనవరి10 తేదీ వరకు గడువు ఉందని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సునీల ఓ ప్రకటనలో తెలిపార
దేవరకొండ: ప్రభుత్వం క్రైస్తవులకు అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల్ల దేవరకొండ, డిండి, చందంపేట, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి మండలాల్లో
దేవరకొండ: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రవేటీకరణ చేసేందుకు కుట్రపన్నుతుందని బ్యాంక్ ఎంప్లాయిస్ కో-ఆర్డినేషన్ కమిటి సభ్యులు ఎన్వీటీ అన్నారు. గురువారం దేవరకొండ ఎస్బిఐ బ్యాంకు ముందు 9 ట్రే�
దేవరకొండ:జాతీయ స్ధాయి పుట్బాల్ పోటీలకు ముగ్గురు విద్యార్ధినిలు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సునిలా తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మహత్మగాంధీ యూనివర్శిటీ పరిధిలో జరిగిన ఇంటర్ కాలేజీ టౌర్నమెంట్ లో ద�
దేవరకొండ: అన్నిదానాల్లో రక్తదానం ఎంతో గొప్పదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆది వారం స్పోర్ట్స్ భవన్లో స్పోర్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్య�