దేవరకొండ: మేధావుల సృష్టించేవి గ్రంథాలయాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం కొండమల్లేపల్లి పరి ధి చింతకుంట్ల గ్రామంలో రూ.8.50 లక్షలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రంథాలయ �
Dindi Project | కరువు పీడిత ప్రాంతమైన దేవరకొండ పరిధిలోని డిండి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తే గానీ నిండని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో డిండి ప్రాజెక్టు పూర్తి స్థ�
డిండి: డిండి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురు స్తుండడంతో డిండి వాగు ఉప్పొంగి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట�
మాల్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి అన�
దేవరకొండ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గురువారం పట్టణం లోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను, కొండ మల్లేపల్లి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సం దర
దేవరకొండ: టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల ముఖ్య నాయకుల�
దేవరకొండ: ప్రజలకు అన్ని వసతులు ఒకే వద్ద ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణం బస్టాండ్ సమీపంలోని 2 ఎకరాలలో సమీకృత మార్కెట్ నిర్మాణ ప
పెద్దఅడిశర్లపల్లి: ఎన్నో ఏండ్ల సంది ఎండిన చెరువులు.. పేరుకుపోయిన పూడిక, ధ్వంసమైన తూములు, అలుగులతో శిథిలావస్థకు చేరుకుని చుక్క నీరు నిల్వ ఉండలేని దుస్థితి. గత ఐదు సంవత్సరాల్లో మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన
చందంపేట: నక్కలగండి ప్రాజెక్టు సమీపంలో నిల్వ ఉన్న నీటిలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొత్యతండా గ్రామ సమీపం
చందంపేట, నేరెడుగొమ్ము, గుండ్లపల్లి మండలాల మీదుగా మెయిన్ లైన్లు చందంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో లో- ఓల్టేజి సమస్యను పరి ష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ట�
123 మంది బాధితులకు రూ.43.89 లక్షలు పంపిణీ దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దేవరకొండ ఎమ్మె ల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా�
అన్నా చెల్లెళ్లు… అక్కా తమ్ముళ్ల ఆత్మీయ అనురాగానికి ప్రతిక అయిన రక్షాబంధన్ వేడుకలను ఆదివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరపుకున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి తన సోదరి, ఐసీడీఎస్
దేవరకొండ: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల