మాల్: కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శని వారం చింతపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలం లోని 36మందికి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశ
మాల్: రాష్ట్రంలో మత్స్య రంగానికి ఊపిరి పోస్తున్న ఘనత కేసీఆర్దే అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం చింతపల్లి మండల పరిధి గడియగౌరారంలోని చెరువులో చేపపిల్లను వదిలారు. సందర్భంగా ఆయన మాట్ల�
భూత్పూర్: టీకాతోనే కరోనా వైరస్ను అంతమొందించ్చవని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లోని సబ్ సెంటర్లో ప్రత్యేక వ్యాక్సి నేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద�
చందంపేట: నూరేండ్ల వరకు చెక్కు చెదరని టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పార్టీ ఆధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చందంపేట మండలంలోని బి
పెద్దఅడిశర్లపల్లి: ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దేశంలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలు స్తున్న టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే రవీంద్రకు
పెద్ద అడిశర్లపల్లి: తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెడుతూ వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పీఏపల్లి కమ్యూనిటీ హాలులో 75మంది లబ్�
దేవరకొండ రూరల్: జాతీయ స్థాయి క్రీడాకారులు దేవరకొండకు రావటం గర్వంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి వాలీబాల్ ట
దేవరకొండ: అన్ని విఘ్నాలు తొలగి తలపెట్టిన అన్ని కార్యాలు సిద్ధించాలని గణనాథున్ని వేడుకున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. సోమవారం 10వ వార్డులో ఏర్పాటు చేసిన గణేశుడి మండపంలో ప్రత్�
పోగిళ్ల గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న జలపాతం ప్రకృతి అందాలు చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు చందంపేట: ఇటీవల కురిసిన వర్షాలకు నల్లమల అడవుల్లోని గుట్టపై నీరు చేరడంతో జలపాతం కొనసాగుతుంది. మండ లంలోని పోగిళ
దేవరకొండ: గ్రామ, పట్టణ కమిటీలు 95 శాతం పూర్తయ్యాయని దేవరకొండ ఎమెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 2న జెండా పండు గను చేసుకొని ప�
దేవరకొండ: మట్టి వినాయకులతో పర్యావరణాన్ని కాపాడవచ్చునని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎ�
దేవరకొండ: మేధావుల సృష్టించేవి గ్రంథాలయాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం కొండమల్లేపల్లి పరి ధి చింతకుంట్ల గ్రామంలో రూ.8.50 లక్షలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రంథాలయ �
Dindi Project | కరువు పీడిత ప్రాంతమైన దేవరకొండ పరిధిలోని డిండి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తే గానీ నిండని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో డిండి ప్రాజెక్టు పూర్తి స్థ�
డిండి: డిండి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురు స్తుండడంతో డిండి వాగు ఉప్పొంగి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట�
మాల్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి అన�