చందంపేట: హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి ఉమ్మడి మండలం నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయ కులు భారీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పాస్ లు అం
గోదావరీ కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని విస్తరించిన శాతవాహన సామ్రాజ్యంలోని చాలా నగరాలు, పట్టణాలు భూగర్భంలో ఇప్పటికీ దాగి ఉంటే, కొన్ని జల సమాధి అయిపోయినయి.
దేవరకొండ: ముఖ్యమంత్రి సహాయనిధి అభాగ్యులకు అర్థిక భరోసా కల్పిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 77 మంది బాధితులకు ముఖ్య మంత�
దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు అకర్శితులై అన్ని పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని చింతపల్లి మండలం �
పెద్దఅడిశర్లపల్లి : ఇటీవల కురుస్తున్న వర్షాలతో సాగర్కు వరద భారీగా చేరడంతో మండలంలోని ధర్మారేఖ్య తండా వాసు లు అజ్మాపురం శివారుల్లోని తమ భూముల వద్దకు పోవడానికి పేర్వాల వాగులో నిలిచిన వెనుక జాలలో నీటి తెప�
డిండి: డిండి ప్రాజెక్ట్ స్ఫిల్వే ముందు భాగంలో సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి నీటిలో జారి పడి ఇద్దరు ఇవకులు మృతి చెం దిన ఘటన ఆదివారం మండల కేంద్రంలో జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిన్న హైదరాబా�
దేవరకొండ: కేసీఆర్తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలం కుర్మేడ్కు చెందిన 20 మంది కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి �
డిండి: రైతు వేదికలు కర్షక దేవాలయాలని.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని చెర్కుపల్లిలో రూ.22లక్ష
దేవరకొండ: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం కొండమల్లేపల్లి మండలం ఏపూర్తండా గ్రామంలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్�
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పంచాయతీరాజ్ బీటీ రోడ్లు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. 13వ ఫైనాన్స్లో మంజూరై న �
దేవరకొండ: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతప�
దేవరకొండ: నియోజకవర్గంలోని డిండిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని మంగళవారం శాసన సభలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రస్తావించారు. డిండి మండల కేంద్రంలో సుమారు 70ఎకరాల విస్తీ ర్ణ�
కొండమల్లేపల్లి(దేవరకొండ): గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యతండాలో రూ.5 లక్ష