ఉమ్మడి జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం అక్కడక్కడా వర్షం దంచికొట్టింది. దీంతో పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలకు మత్తళ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువుల్లోకి నీళ్లు చేరడంతో రైతులు ఆ�
దేవాదుల పంపులు, పైపులైన్ల నిర్వహణ లోపంతో ప్రభుత్వం, సంబంధిత అధికారులు రైతుల నోట్లో మట్టికొడుతున్నారని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలు ఎండిపోతుండగ�
దేవాదులతోపాటు పలు ప్రాజెక్టుల కాంట్రాక్టు టెండర్ గడువును మరోసారి పొడిగించారు. శుక్రవారం నిర్వహించిన స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దేవాదుల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.18,500 కోట్లకు పెంచుతూ అధికారులు చేసిన ప్రతిపాదనలను స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) తిరస్కరించింది. ప్యాకేజీల వారీగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించ
రబీలో లక్షా 30 టన్నుల పంటలు రికార్డుస్థాయిలో పండించామని మంత్రులు చెబుతున్నారని, వారి ముఖం చూసి పంటలు పెరిగాయా.. అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
దేవాదుల పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయించాలని, మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లి రిజర్వాయర్కు పెండింగ్ ఉన్న సాగునీటి కాల్వ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్
జనగామ నియోజకవర్గంలో నిలిచిపోయిన దేవాదుల పనులను వెంటనే పూర్తి చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మం త్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కోరారు. దేవాదుల ప్రాజెక్టు కెనాల్ పనులు నిలిచిపోయాయని, నిధ�
Palla Rajeshwar Reddy | చేర్యాల, మే 3 : దేవాదుల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయించాలని, మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లి రిజర్వాయర్కు సాగునీటి కాల్వ పనులు పెండింగ్లో ఉన్నాయని యుద్దప్రాతిపదికను నిర్మాణ పనులు పూర్త�
దేవాదుల ప్రాజెక్ట్కు 2014లో తెలంగాణ ప్రభుత్వంలో రూ. 8వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేసింది మాజీ సీఎం కేసీఆర్ మాత్రమేనని, స్టేషన్ ఘన్పూర్ నియోజకర్గంలో ఎమ్మెల్యే కడి యం శ్రీహరి చేసిన అభివృద్ధి శూన్యమన
నమ్ముకున్న దేవాదుల ప్రాజెక్టు నట్టేట ముంచింది. ప్రణాళిక లేని సర్కార్ తీరుతో అన్నదాతలు ఆగమై పోతున్నారు. ఏపుగా పెరిగి మంచి దిగుబడి ఖాయం అనుకున్న దశలో ఒక్కసారిగా పడిపోయిన భూగర్భ జలాలకు తోడు, ప్రాజెక్టు నీ
జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశ మోటర్ నీటి సరఫరా మూడు రోజుల ముచ్చటగానే ముగిసింది. ధర్మసాగర్ రిజర్వాయర్లోని నీటి డెలివరీ సిస్టర్న్ కంటే 200 మీటర్ల ముందు నుంచి నిర్మించిన టన్నెల్�
దేవాదుల ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలోనే పూర్తిచేసినట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్ట్పై మంత్రులు అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం మంజూరైన పలు పనులను కొనసాగించాలని, దేవాదుల నీటిని విడుదల చేసి జనగామ జిల్లా రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉప ముఖ్