ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో నీటి పారుదల శాఖ అధికారులు రెండు మోటర్లను బుధవారం బంద్ చేశారు. భారీ వర్షాల కారణంగా జూలై 31న ప్రాజెక్టులోని 9 మోటర్లన�
ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, దేవాదుల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలనే డిమాండ్లు గ్రామగ్రామాన వినిపిస్తున్న�
మలిదశ ఉద్యమంలో పెద్ది సుదర్శన్రెడ్డి త్యాగాలు అజరామరం అని మాజీ మంత్రులు సీ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న 19వ ఆటా మహాసభల్లో ఉద్యమ నాయకుడు, నర్�
BRS NRIs | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన త్యాగాలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ నాయకులు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తీవ్ర గాయాలపాలై ఒక కాలును, ఒక కన్నును కోల్పోయినప్పటికీ, �
మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, ఉపముఖ్యమంత్రి భట్టి వెళ్లి కల్లు తాగి, కోడి కూర తిని విహారయాత్ర చేసి వచ్చారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కరువు పరిస్థితిని ఎదుర్కోవడంలో జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. ఎల్నినో ప్రభావంపై హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల అధికారులు, ప్రజాప్రతిన�
Harish Rao | దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు స్టార్ట్ చేసి సాగునీటిని అందిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి రైతులు నారుమడులు పోసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో
Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లా వ్యవసాయ సంక్షోభంలో మునిగిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆగమయ్యే పరిస్థితి
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల మీద అవగాహన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. దేవాదుల బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు.. ఆ విషయం కూడా కాంగ్రెసోళ్లకు తెలియదని అన్నారు
కాళేశ్వరంతో పాటు దేవాదుల ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందించడంతో పాటు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎ�
గణపసముద్రం కేవలం ఒక చెరువు కాదని, ఐదు మండలాల ప్రజల దాహార్తిని తీర్చే కల్పతరువని, వేలాది ఎకరాల పంటలకు జీవనాడని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్�