ఒకప్పుడు కరువుకు కేరాఫ్గా ఉన్న జనగామ ప్రాంతం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త రూపు సంతరించుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లలో చేపట్టిన కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా ప్ర�
‘మన నీళ్లు మనకే నినాదం’ సాకరమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రణాళికతో ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నయి. తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి నుంచి నడి ఎండాకాలంలోనూ ఎక్కడ చూసినా నీళ్లే అనేలా మారింది. తెలంగాణ రాష్
రానున్న వేసవిలోగా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని �
minister dayakar rao | దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే వేసవి కాలంలోపు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గం దేవాదుల పనుల పురోగతిపై నేడు హనుమకొండ
సీఎం కేసీఆర్ గత ఏడాది జూన్ 21న నగరానికి వచ్చినప్పుడు వరంగల్ అర్బన్(హనుమకొండ) జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు