గొప్పలకు పోయి మంత్రులు చేసిన ఆర్భాటపు ప్రకటనలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అలా వచ్చి ఇలా మోటర్లను ఆన్ చేసి ‘దేవాదుల 3వ దశ’ను తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకొందామని భావిస్తే పరిస్థితులు తలకింద
నియోజకవర్గ అభివృద్ధే తన ద్యేయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నా రు. వర్షాకాలంలోగా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి, ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.
దేవాదుల ప్రాజెక్ట్ మూడు ఫేజ్లు సంవత్సరం పొడవునా పంపింగ్ జరిగేలా కేసీఆర్ హయాంలో నిర్మిస్తే, ఆ నీటిని ఎలా వాడుకోవాలో తెలియని దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉన్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
దేవాదుల ప్రాజెక్ట్ మూడో దశ మోటర్లు ఆన్ చేసి 48 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో దేవ�
దేవాదుల ప్రాజెక్టు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన డొల్లతనాన్ని స్పష్టం చేసింది. ప్రాజెక్టులను నిర్మించే పనులను ఎలాగూ చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం... బీఆర్ఎస్ పూర్తి చేసిన వాటిని ప్రారంభించే విషయంలో
సమైక్య రాష్ట్రంలో సంక్షోభం ఎదుర్కొన్న తెలంగాణ సాగును బాగు చేసేందుకు పదేండ్ల పాటు కేసీఆర్ సర్కారు విశేషంగా కృషి చేసింది. ప్రతీ ఎకరాకు సాగునీరు లక్ష్యంగా పారిపాలన సాగించింది.
కాంగ్రెస్ హయాంలోనే అంతులేని అవినీతి జరిగిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడార�
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గోదావరిపై నిర్మించిన దేవాదుల ఎత్తిపోతల పథకం(ఇన్టేక్వెల్)వద్ద పూడికతీత పనులు చేపట్టేందుకు బరాజ్లో ఉన్న నీటిని వదిలేస్తున్నారు. దేవాదుల ఇన్టేక్వెల్ ద్వారా నిత్య
నదుల అనుసంధానం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదన ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. బీజేపీ సర్కార్ ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ఆనకట్ట ఇప్పుడు సమ్మక�
ఒకప్పుడు తెలంగాణలోనే అత్యంత కరువు ప్రాంతంగా ఉన్న జనగామ, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోని ప్రాంతాలు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పచ్చగా మారాయి. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంత