భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన ఖరారైందని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. శుక్రవారం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఎస్పీ రోహిత్రాజు, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన
హైటెన్షన్ లైన్ల (హెచ్టీ) తరలింపు సేవలను సులభతరం చేయడంలో భాగంగా విద్యుత్తుశాఖ ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే సౌ�
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారులకు వేసవిలో ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్కు సంబంధించి తదుపరి విడత మొత్తాన్ని త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశార�
సమాజంలోని రుగ్మతలను రూపుమాపే రచనలు సాగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలుగు భాషా సాహిత్యాలకు దశాబ్దాలుగా కొలకలూరి కుటుంబం ఎనలేని సేవలందిస్తున్నదని వక్తలు ప్రశంసించారు.
కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల లొల్లి ఆసక్తికరంగా మారుతున్నది. ఎంపీగా పోటీచేసేందుకు తనకు పదవి అడ్డుకాకూడదని ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉన్న డాక్టర్ మల్లు రవి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
సింగరేణి పరిధిలో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులతో పాటు 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి తక్షణం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించార
గిరిజనుల అభ్యున్నతే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని, అందుకు అనుగుణంగా ఐటీడీఏ యంత్రాంగం పని చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ఐట�
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల కాలానికి సంబంధించి రూ.91,979 కోట్ల ఓట్ ఆన్ అకౌండ్ బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెట్టింది. జూలైలో మరోసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నది. శానససభలో డిప్యూటీ సీఎం,
భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) అలైన్మెంట్ను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అధికారులక